Home » ISRO
GSLV Mk IIIని ప్రయోగించనున్న ఇస్రో
మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సన్నద్ధమైంది. ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి అక్టోబర్ 23న బాహుబలి రాకెట్ జీఎస్ఎల్వీ-మార్క్ 3 (ఎల్వీ-ఎం3)ను ప్రయోగించనున్నది. దీనికి సంభంద
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. ఈనెల 22న ప్రతిష్టాత్మక జీఎస్ఎల్వీ మార్క్-3 భారీ ఉపగ్రహం అంతరిక్షంలోకి దూసుకెళ్లేందుకు సన్నద్ధమవుతోంది.
మంగళయాన్.. ఇస్రో కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా మరింత పెంచి, ప్రపంచ దృష్టిని భారత్ వైపునకు మళ్లించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఇది. ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంవోఎం) ప్రయోగాన్ని 2013 నవంబరు 5న ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఆ తదుపరి సంవత్సరం సెప్టెంబరు 2
సూర్యుని రహస్యాలను కనుగొనేందుకు.. ఆదిత్య ఎల్1 ఒక్కటే కాదు. ఇస్రో లిస్టులో.. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు ఇంకా చాలా ఉన్నాయ్. అవన్నీ.. వచ్చే ఏడాది మొదట్లోనే చేయబోతున్నారు మన సైంటిస్టులు. వాటి కోసం.. అవన్నీ విజయవంతమైతే.. ఇస్రోతో పాటు ఇండియా ఖ్�
సమస్త ప్రపంచానికి వెలుగును పంచుతున్న సూర్యుడు గురించి ఎన్నో ఏళ్లుగా.. మిస్టరీగానే మిగిలిపోయిన ఆ ప్రశ్నలన్నింటికి.. సమాధానాలు వెతికేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. భానుడిపై రీసెర్చ్ కోసం.. తొలి శాటిలైట్ని ప్రయోగించేందుకు మన శాస్త్రవేత్తలు సన�
75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న భారత్కు అనేక దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తాజాగా అంతరిక్షం నుంచి కూడా శుభాకాంక్షలు అందాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న సమంత అనే వ్యోమగాగి భారత్కు శుభా�
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి అభివృద్ధి చేసిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ డీ1) ఆదివారం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
ISRO Experiment : మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం సాయంత్రం 6.02గంటలకు పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.