Home » ISRO
చంద్రయాన్-3ను విజయవంతంగా చంద్రుడిపైకి ల్యాండ్ చేయడమే ప్రధాన లక్ష్యం. తద్వారా మిగిలిన ప్రక్రియ ప్రణాళికాబద్దంగా కొనసాగుతుందని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. శ్రీహరికోటలో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం ఉదయం 11.56 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగరనుంది.
ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 26న ‘పీఎస్ఎల్వీ-సీ 54’ రాకెట్ ప్రయోగించబోతుంది. దీని ద్వారా ఓషన్శాట్-3ఏ ఉపగ్రహంతోపాటు, మరో 8 నానో శాటిలైట్లను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది.
నింగిలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ రాకెట్
భారత అంతరిక్షయాన రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి విక్రమ్-ఎస్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త, ఇస్రో వ్యవస్థాపకుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరును కలిసొచ్చేలా ‘విక్రమ్-ఎస్’ అనే పేరును పెట్టారు. ఈ మిషన్ ప్రయోగంలో భారత్ విజయం సాధిస్తే ప్రైవేట్ స్పేస్ రాకెట్ ప్రయోగ విషయంలో ప్రపంచంలోని ప్రముఖ దేశాల్లో భార�
పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన 'మిషన్ లైఫ్' ప్రచారం గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రచారాన్ని తెలుసుకోవాలని, మద్దతు ఇవ్వాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
ఇస్రో మరో ఘనతను సాధించింది. అత్యంత బరువైన ఎల్వీఎం3-ఎం2 రాకెట్ నిప్పులుచిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం అర్థరాత్రి దాటిన తరువాత 12గంటల 7 నిమిషాల 40 సెకన్లకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించ�
చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ప్రాజెక్టు ‘చంద్రయాన్-3’. వచ్చే ఏడాది జూన్లో చంద్రయాన్-3కి ఉద్దేశించిన అంతరిక్ష వాహక నౌకను గగన తలంలో ప్రవేశపెట్టబోతున్నట్లు ఇస్రో ఛైర్మన్ తెలిపారు.