Home » Issued
తిరుపతిలో తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్ల జారీ కొనసాగుతోంది. తిరుపతిలో మొత్తం తొమ్మిది కేంద్రాల్లో టోకెన్లను జారీ చేస్తున్నారు. భక్తుల రద్దీతో టీటీడీ ముందుగానే టిక్కెట్ల జారీని ప్రారంభించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈమేరకు కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరును ఖరారు చేస్తూ గురువారం(సెప్టెంబర్ 15,20
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ ప్రకటించింది. ఇక నుంచి రాష్ట్రం మారినా వాహనం రిజిస్ట్రేషన్ మార్చనక్కరలేదు.ఒకే నంబర్ తో దేశమంతా తిరిగే ‘BH-series’ విధానాన్ని తీసుకొచ్చింది.
'మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్' ఎన్నికలు ఎప్పటికప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో కూడా అదే కొనసాగుతోంది. ఈక్రమంలో మా ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నటి హేమకు 'మా' షో కాజ్ నోటీసులు జారీ చేసింది.
అమెరికాలో మరోసారి భూకంపం సంభవించింది. అలస్కా ద్వీపంలో 8.2 తీవ్రతతో భూకంపం సంభవించటంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలపై టెన్ టెవీ కథనాలు ప్రసారం చేయడంతో విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నా నారాయణ కాలేజీ యాజమాన్యానికి �
MLC Elections : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండబోతుందా ?. ఉపాధ్యాయ సంఘాలకే ఎన్నికలు వదిలెయ్యలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారా?. ఆ నాలుగు జిల్లాల నేతలను పిలిపించిన అధినేత.. ఏం చెప్పి పంపించారు ?. ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోట�
GHMC commissioner focused on roads management : చినుకు పడితే రోడ్లన్నీ గుంతల మయమే. బండిమీద వెళితే నడుములు విరిగిపోవటం ఖాయం. రోడ్లపై ఉండే గుంతలపై ఎన్ని విమర్శలువస్తున్నా… అధికారుల్లో స్పందన లేదు. సీరియస్గా తీసుకోవడం లేదు. రోడ్లపై గుంతలు పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయ�
Hyderabad Rains Be Alert two days : హైదరాబాద్లో వరుణుడు సెకండ్ ఇన్సింగ్ మొదలుపెట్టాడు. గత వర్షం బీభత్సం, విధ్వంసాన్ని మర్చిపోయేలోపే.. మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందన్న వాతావరణశాఖ… ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. భాగ�
not wearing helmet : హెల్మెట్ పెట్టుకోలేదని ఓ సిక్కు వ్యక్తికి రూ. 500 challaned కట్టాలంటూ ఫొటో పంపించారు. ఈ ఘటన యూపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇటీవలే ఆలీఘర్ లో కారు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదని ఈ చలాన్ జారీ చేసిన కొద్ది రోజులకే మొరదాబాద్ లో మరో ఘటన వెల