-
Home » IT companies
IT companies
Hyderabad : భారీ వర్షాల ఎఫెక్ట్.. హైదరాబాద్లోని ఐటీ కంపెనీలకు పోలీసుల కీలక ఆదేశాలు, ఉద్యోగులు ఇంటికి వెళ్లేందుకు టైమింగ్స్
ఉద్యోగులు అందరూ ఒక్కసారిగా బయటకు రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎటుచూసినా రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. Hyderabad Traffic
No Jobs For Freshers : ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్లకు నో జాబ్స్
ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్లకు నో జాబ్స్
Hyderabad Huge Scam : హైదరాబాద్ లో మరో భారీ మోసం.. రూ.40 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన ఐటీ
హైదరాబాద్, విజయవాడల్లోని పలు ఐటీ కంపెనీల్లో సోదాలు చేశారు. ఐటీ శాఖనే బురిడి కొట్టించిన కంపెనీల వ్యక్తులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
CM KCR : మళ్లీ గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో రైలు, ఐటీ కంపెనీలు : సీఎం కేసీఆర్ వరాలు
మరోసారి తనను గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో రైలు వచ్చేలా చేస్తా.పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు.పటాన్ చెరుకు ఐటీ కంపెనీలు.
Infosys Warning To Employees: మూన్లైటింగ్ చీటింగ్ చేస్తే బయటకే.. ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఇన్ఫోసిస్ ..
ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ తమ సంస్థలోని ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. మూన్లైటింగ్ చీటింగ్ చేస్తే ఉద్యోగాలను పీకేస్తామంటూ హెచ్చరించింది. ఈ మెయిల్ ద్వారా ఈ మేరకు ఓ లేఖను పంపించింది.
Work from home: వర్క్ ఫ్రమ్ హోం వల్ల వచ్చే ఇబ్బందులేంటో చెప్పిన.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
రెండేళ్లకు ముందు ఉద్యోగులు తమ ఉద్యోగరిత్యా ఏ పనిచేయాలన్నా కార్యాలయాలకు రావాల్సిందే.. ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఆప్షన్ ఉండేది కాదు. కానీ రెండేళ్ల క్రితం కరోనా వైరస్ రాకతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల విధుల్లో అనేక మార్పులు వచ్చాయి. ఐటీ కంపెనీల �
Work From Office: ఉద్యోగులను క్రమంగా ఆఫీసులకు తీసుకొచ్చే పనిలో టెక్ సంస్థలు
టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్ వంటి టెక్నాలజీ కంపెనీలు "ఇంటి నుండి పని" విధానానికి స్వస్తి చెప్పి ఉద్యోగులకు హైబ్రిడ్ విధానంలో కార్యాలయం నుంచే పనిచేసే వెసులుబాటు
Hackers Target : ఐటీ సంస్థలను టార్గెట్ చేసిన ఇరాన్ హ్యాకర్లు ?
భారతదేశంలోని టెక్నాలజీ దిగ్గజ ఐటీ సంస్థలపై "ఎక్కువగా దృష్టి సారించినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. దాడుల సంఖ్య రోజు రోజుకి పెరుగతున్నట్లు వెల్లడించింది.
Hyderabad City : బతుకునిచ్చి.. బతకునేర్పే నగరం… భాగ్యనగరం
అవకాశాల గనిగా.. ఉపాధి రాజధానిగా కనిపిస్తోంది హైదరాబాద్! ప్రపంచస్థాయి సంస్థలు ఇప్పటికే హైదరాబాద్లో వాలిపోగా.. భవిష్యత్లో మరిన్ని ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి.
ఐటీకి మేలు చేసిన కరోనా, దేశీయ సంస్థలకు భారీగా ప్రాజెక్టులు
కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం పడింది. చాలా కంపెనీలు, సంస్థలు మూతపడ్డాయి. వ్యాపారం లేక ఆదాయం లేక క్లోజ్ అయ్యాయి. చాలామంది ఉపాధి కోల్పోయారు. ఇలా అందరిపైనా కరోనా తీవ్రమైన ప్రభావం చూపింది. మాయదారి కరో�