Home » it hub
దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలల్లో ఎక్కువగా ఇక్కడి కాల్ సెంటర్ల నుంచే జరుగుతున్నాయి. ఇక్కడ నిత్యం ఏదో ఒక కాల్ సెంటర్ మోసం బయటపడుతోంది. గడిచిన ఐదేళ్లలో 250కిపైగా కాల్ సెంటర్ మోసాలు బయటపడ్డాయి. కొందరు కేటుగాళ్లు కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి యువతన�
హైదరాబాద్ నగరం నలువైపులా ఐటీ హబ్ లు విస్తరిస్తున్నాయి. తాజాగా మరో ఐటీ హబ్ రానుంది. దీని ఏర్పాటు కోసం రంగం సిద్ధమవుతోంది.
వరంగల్ జిల్లాలో పర్యటనలో భాగంగా మడికొండ, ఐటీ పార్క్లో సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ జిల్లాలో ఐటీ ర
ఐటీ రంగంలో హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చి, నేడు ప్రపంచానికే తలమానికంగా ఉన్న మదాపూర్ లోని సైబర్ టవర్స్ నిర్మించి 21 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పలువురు ఐటీ ఇంజనీర్సు సోమవారం, సెప్టెంబర్ 23న వేడుకలు నిర్వహించారు. సైబర్ టవర్స్ వద్ద కేక�