Home » IT officers
తెలంగాణలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు టార్గెట్గా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, వ్యాపార కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
ఐటీ అధికారులు హిల్ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్లోకూడా సోదాలు చేస్తున్నారు. ఈ రెండు కంపెనీలకు డైరెక్టర్గా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి భార్య వనితా ఉన్నారు.
నన్నెవరూ కొట్టలేదు.. నా కుమారుడిని కొట్టారు
నన్ను ఎవరూ కొట్టలేదు
సినీ నటుడు సోనూసూద్ కు సంబంధించిన వాటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోనూసూద్ నివాసాలు, ఆఫీసులు, కంపెనీల్లో తనిఖీలు జరుపుతున్నారు. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుత
వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి.. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి పన్ను కట్టకుండా తిరిగితే ఎదో ఒకరోజు అధికారులకు దొరక్క తప్పదు.. ఆ రోజు వారి నుంచి మొత్తం పన్ను వసూలు చేస్తారు. సంపా�
దేశంలో త్వరలో టిక్టాక్ సేవలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. టిక్టాక్ ప్రతినిధులు కేంద్ర ఐటీ శాఖ అధికారులతో తాజాగా భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఐటీ చట్టాలకు లోపడి పనిచేస్తామని టిక్టాక్ ప్రతినిధులు చెప్పినట్లు
కల్కి ఆశ్రమంలో గుట్టలుగుట్టలుగా నోట్లు దర్శనమిచ్చాయి. ఐటీ అధికారుల సోదాల్లో ఈ డబ్బులు బయటపడ్డాయి. నాలుగు రోజులుగా కల్కి ఆశ్రమంలో జరిపిన దాడుల్లో బయటపడ్డ సొమ్మును అధికారికంగా విడుదల చేశారు. కోట్ల రూపాయల్లో ఉన్న డబ్బుల వీడియా 40మంది అధికారు�
ఏపీలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్తానం చైర్మన్, కడప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ శాఖ దాడి చేసింది. మూడు గంటలకు పైగా తనిఖీలు చేశారు. ఏయే డాక్యుమెంట్లు పరిశీలించారు.. ఏం సీజ్ చేశారు.. ఏం