Home » Itlu Maredumilli Prajaneekam
అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రేపు రిలీజ్ అవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరోయిన్ ఆనంది ఫోటోలకు పోజులిస్తూ సందడి చేసింది.
కామెడీ హీరో నుండి కంటెంట్ ఉన్న సినిమాలు చేసే హీరోగా మారిన అల్లరి నరేశ్, గతంలో నాంది సినిమాతో ఎలాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడో మనం చూశాం. నరేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ టైటిల్ అనౌన్స్మెంట్తోనే ప్రేక్షకు�
అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న మరో సబ్జెక్ట్ ఓరియెంటెడ్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రిలీజ్కు రెడీగా ఉంది. ఈ క్రమంలో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకలో చీరకట్టులో సందడి చేసిన హీరోయిన్ ఆనంది.
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ఇటీవల వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే టైటిల్తో వస్తున్న సినిమాలో నరేశ్ సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్
టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేశ్ ఇటీవల కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనలోని వైవిధ్యాన్ని ప్రేక్షకులకు చూపిస్తున్నాడు. నరేశ్ నటించిన ‘నాంది’ సినిమా దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ సినిమా కంటెంట్, అందులో ఆయన నటించిన తీరు ప్రే
టాలీవుడ్లో కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చి, తనదైన గుర్తింపును తెచ్చుకున్న హీరో అల్లరి నరేశ్. ప్రస్తుతం ఆయన కామెడీ జోనర్ కాకుండా, ఇతర వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్లో మళ్లీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంటున్నాడు. ‘ఇట్లు మారేడుమి�
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఇటీవల కామెడీ సినిమాలకు పూర్తి భిన్నంగా కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కూడా ఓ సీరియస్ కథతో తెరకెక్కు
సినిమా షూటింగ్స్ ఒకదాని పక్క ఒకటి జరుగుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో హీరోలు, దర్శకులు ఒకరి సెట్ లోకి వెళ్లి మరొకరిని పలకరిస్తారు. ఇలా చాలా సార్లు జరిగిందే. తాజాగా బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న..............
నరేష్ 59వ సినిమాగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే టైటిల్ తో సినిమాని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశల్లో ఉంది. దీనికోసం అడవుల్లోకి వెళ్లి.......