Jack Dorsey

    నవంబర్ 22 నుంచి : ట్విట్టర్‌లో రాజకీయ ప్రకటనలన్నింటిపై నిషేధం

    October 31, 2019 / 10:19 AM IST

    సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై ఫేక్ న్యూస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఆన్ లైన్ లో తప్పుడు సమాచారం భారీగా స్ప్రెడ్ అవుతుంది. ఫేక్ న్యూస్ ను కంట్రోల్ చేసేందుకు ఇదివరకే సోషల్ మీడియా కంపెనీలు రంగంలోకి దిగాయి. తమ ప్లాట

    అసలోడికే ఎసరు పెట్టారు: ట్విట్టర్ సీఈఓ అకౌంట్ నే హ్యక్ చేశారు

    August 31, 2019 / 04:17 AM IST

    సోషల్ మీడియా ఎకౌంట్ల హ్యాకింగ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా.. కాదు కాదు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఇబ్బంది పెడుతున్న విషయం. రోజురోజుకు రెచ్చిపోతున్న హ్యాకర్లు ఏకంగా ట్విట్టర్ సీఈఓ ఎకౌంట్ కే ఎసరు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ట్విట్టర్

    పక్కా నిజం : ట్విట్టర్ సీఈవో జీతం రూ.100

    April 10, 2019 / 03:49 AM IST

    సోషల్‌ మీడియా మధ్యవర్తిత్వంతో కూడిన టెక్నాలజీ. నేటి సాంకేతిక ప్రపంచంలో కమ్యూనికేషన్ల ద్వారా సోషల్‌ మీడియా పరిచయం ప్రతి ఒక్కరికి సులభం అయింది.

10TV Telugu News