Home » jagan speech
గుడ్ న్యూస్: ఏపీలో నెరవేరబోతున్న పేదోడి కల
మైనారిటీలకు 78 శాతం పదవులు ఇచ్చాం
YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ప్రజల భూములకు ప్రభుత్వ రక్షణగా ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. ఒకవేళ తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినట్టు తేలితే, బాధితుడికి ప్రభుత్వమే నష్ట పరిహారం అందిస్తుందన్నారు. అవినీతి తావు లేకుండా…భూముల లావాదేవీలన్నీ..ఇకపై గ్రా�
YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ఏపీలో సమగ్ర భూ సర్వే ప్రారంభమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వాత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి పాతి భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాట�
All land transactions are in villages – CM Jagan : అవినీతికి తావు లేకుండా..భూముల లావాదేవీలన్నీ ఇకపై గ్రామాల్లోనే..జరుగబోతున్నాయని సీఎం జగన్ వెల్లడించారు. భూమి మీద ఎంతో మమకారం ఉంటుందని, పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇంటిపై అందరికీ మమకారం ఉంటుందన్నారు. భూమిపై వివాదం ఏర్�
ఏపీ బడ్జెట్ 2020-21 ను శాసనసభలో 2020 – 21 ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశించారు. బడ్జెట్ రూ. 2,47,879.18 కోట్ల అంచనా వేశారు. రెవెన్యూ వ్యయం రూ. 1,80, 392.65 కోట్లు. మూల ధన వ్యయం అంచనా రూ. 44, 396.54 కోట్లుగా వెల్లడించారు. రెవెన్యూ లోటు రూ. 18,434 కో
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశాలకు టీడీపీ సభ్యులు హాజరవుతారా ? లేదా అనే చర్చ జరుగుతోంది. సమావేశాలను బాయ్ కాట్ చేయాలని సూచిస్తున్నారంట టీడీపీ అధినేత బాబుకు. ఒకవేళ హాజరయిత�