Home » Jagan to meet PM Modi
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భేటీ అవుతారు. ఇందుకోసం జగన్ మంగళవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నారు సీఎం జగన్. ఈ రాత్రికి ఢిల్లీలో తన నివాసంలో బస చేస్తారు. సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు
ఢిల్లీకి జగన్.. మోదీతో భేటీ