Home » Jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల దెబ్బకు కడప, నెల్లూరు, చిత్తూరు అల్లాడిపోయింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ(18 నవంబర్ 2021) నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్స్లపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కాగా ప్రస్తుతం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఐదు పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం కంచుకోటను బద్దలు కొట్టింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచమైనవని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
దత్తపీఠంలో అమ్మవారిని దర్శించుకున్న జగన్
పరిశ్రమలకు అవసరమైన సర్టిఫికేషన్ కోర్సులు ముఖ్యంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది. అజూర్ ల్యాబ్స్ ద్వారా విద్యార్ధులకు యాప్ల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన�
తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.
సీఎం జగన్కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ