Home » Jagan
జులై నెల చివరి నాటికి రాష్ట్రంలో 10, ఇంటర్ ఫలితాలపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సురేష్ రెండు వారాల్లో హైపవర్ కమిటీ నివేదిక వస్తుందని తెలిపారు. కరోనా కారణంగా విద్యాసంవత్స�
విద్యార్థులు చెడు అలవాట్ల బారిన పడకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూల్స్ కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్ లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
భూముల కోసం రిలయన్స్ సంస్థ చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. కాగా టీడీపీ హయాంలో ఈ భూములను రిలయన్స్ కు కేటాయించారు అధికారులు.
కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తర్వాత ఎట్టకేలకు పంపిణీ మొదలెట్టారు. ఇవాళ(07 జూన్ 2021) నుంచి మందు పంపిణీ చేస్తున్నారు.
YSR farmers insurance:రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన అన్నదాతలైకు అండగా.. వైఎస్ఆర్ పంటల బీమా కింద పరిహారాన్ని చెల్లించనుంది ప్రభుత్వం. 2020 ఖరీఫ్ సీజన్ పంటల బీమా డబ్బులను నేరుగా వారి అకౌంట్ల�
జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలపై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ..ఏప్రిల్ 01వ తేదీన ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిందంటూ..టీడీపీ నేతలు పిటిషన్ దా�
ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 24 వేల 171 మందికి కరోనా సోకింది. 101 మంది చనిపోయారు.
ఏపీ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. జిల్లాల్లో కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 22 వేల 018 మందికి కరోనా సోకింది.
రాయలసీమకు తలమానికం అయిన రుయా ఆసుపత్రి వద్ద ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి.
Andhrapradesh : రాష్ట్రంలో వ్యాక్సినేషన్ లెక్కలను ప్రభుత్వం విడుదల చేసింది. కోవీ షీల్డ్ డోస్ పరిమాణం కాస్త ఎక్కువ మొత్తంలో వస్తోందని తెలిపింది. కోవాక్సిన్ పరిమాణం బొటాబొటీగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. కోవీషీల్డ్ను ఎక్కువ మందికి నైపుణ్య