Home » jagananna vidya deevena
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వనుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ అమ్మఒడి, జగనన్న వసతి దీవెన పథకాలు పొందుతున్న..
జగనన్న విద్యాదీవెన పథకంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యాదీవెన నగదు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేయాలనే జీవోను కొట్టివేసింది. ఇక నుంచి నగదును కాలేజీల ప్రిన్సిపల్ అకౌ
చదువుకు సాయం - జగనన్న విద్యాదీవెన
Jagananna Vidya Deevena : సీఎం జగన్ రెండో విడత విద్యాదీవెన నిధులు విడుదల చేశారు. 9.88 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. దాదాపు 11లక్షల మంది విద్యార్థులకు లబ్ది కలిగిందని సీఎం జగన్ చెప్పారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై తనలో ఆలోచన కలిగించిన
జగనన్న విద్యా దీవెన రెండో విడత
జగనన్న విద్యాదీవెన రెండో విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం గురువారం(జూలై 29,2021) విడుదల చేయనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను జమ చేయనున్నారు.
జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్మెంట్ మొదటి విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అందించనుంది. మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తార
జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను ఈ నెల(ఏప్రిల్) 16న ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. వాస్తవానికి ఈ నెల 9న డబ్బులు వేయాల్సి ఉంది. కానీ డబ్బులు రాలేదు. దీంతో అందరిలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింద�
విద్యారంగంలో ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అటానమస్ కాలేజీలకు ప్రత్యేకాధికారాలను రద్దు చేశారు. అటానమస్ కాలేజీల్లో నిర్వహించే పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఆదేశించారు.
సంక్షేమ పథకాలు అమల్లో సీఎం జగన్ దూసుకుపోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తున్నారు. లబ్దిదారులకు ఆర్ధిక సాయం చేస్తున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం జగన్, తాజాగా మరికొన్నింటికి రూపకల్పన చేశారు.