Home » jagananna vidya deevena
పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే గొప్ప కార్యక్రమం జగనన్న విద్యాదీవెన అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.
భీమవరం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు అంటూ సెటైర్లు వేశారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించే బహిరంగ సభలో బటన్ నొక్కి జగనన్న విద్యా దీవెన పథకం నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
గత ప్రభుత్వం హయాంలో దోపిడీ పాలన సాగిందని, వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలాంటి పైరవీ లేకుండా, లంచాలు లేకుండా నేరుగా నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. మనది డీబీటీ (డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్) అయితే, గత ప్రభుత్వంలో �
గత ప్రభుత్వంలో ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చూశామని, అరకొరగా ఫీజురీయింబర్స్మెంట్తో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని సీఎం జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, బకాయిలు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న దీవెన మూడో త్రైమాసికం నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం విడుదల చేశారు.
న్నివర్గాల ప్రజలు బాగుండాలని వైకాపా ప్రభుత్వంలో మంచి పథకాలు అమలు చేస్తుంటే అది చూసి ఓర్వలేని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మనకు మంచిపేరు రాకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని...
జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల
జగనన్న విద్యాదీవెన పథకం కింద బుధవారం (మార్చి 16) విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనుంది.(Jagananna Vidya Deevena Money)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన కింద మూడో త్రైమాసికం నిధులను మంగళవారం విడుదల చేసింది. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ డబ్బులను విడుదల చేశారు.