Home » jagannadh
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఈనెల 16 నుండి స్ధానిక భక్తులను జగన్నాధుని దర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మిన్పూర్ లో విషాదం చోటు చేసుకుంది. మిన్పూర్ పంచాయతీ గ్రామ కార్యదర్శి జగన్నాథ్ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం(మార్చి 17,2021) తన స్వగ్రామం ఇసోజిపేటలో ఉరివేసుకుని తనువు చాలించాడు.