-
Home » Jahangirpuri
Jahangirpuri
Jahangirpuri: జహంగిర్ పురిలో శాంతి ర్యాలీ
April 24, 2022 / 08:21 PM ISTవారం రోజులుగా ఘర్షణలు, ఉద్రిక్తతలతో అట్టుడికిన జహంగిర్ పురి ఇప్పుడు శాంతి బాట పట్టింది. ఆదివారం ఇరు వర్గాలకు చెందిన ప్రజలు భారత జాతీయ జెండాలు చేతబట్టి, అంబేద్కర్ ఫొటోతో శాంతి ర్యాలీ నిర్వహించారు.
Jeetu Chaudhary: బీజేపీ నేత దారుణ హత్య.. ఇంటి ముందే కాల్పులు!
April 21, 2022 / 06:34 AM ISTదేశ రాజధానిలో శోభయాత్రపై రాళ్ల రువ్వడంతో మొదలైన ఘర్షణ వాతావరణం.. నిందితుల ఆక్రమణలను తొలగింపుతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది.
CPM Brinda Karat : జహంగీర్ పురిలో కూల్చివేతలను అడ్డుకున్న సీపీఎం నాయకురాలు బృందా కారత్
April 20, 2022 / 02:52 PM ISTసుప్రీంకోర్టు స్టేటస్ కో ఆదేశాలిచ్చినా మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో బృందా కారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జహంగీర్పుర్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు
April 19, 2022 / 10:24 AM ISTజహంగీర్పుర్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు
Asaduddin Owaisi: ఢిల్లీ పోలీసులపై అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు
April 18, 2022 / 06:53 PM ISTఢిల్లీలోని జహంగిర్పురిలో జరిగిన హింస సందర్భంగా పోలీసుల వైఖరిని తప్పుబట్టారు ‘ఏఐఎమ్ఐఎమ్’ పార్టీ అధ్యక్షుడు Asaduddin Owaisi.
Delhi : జహంగీర్పూర్లో మరోసారి టెన్షన్.. పోలీసులపైకి రాళ్లు
April 18, 2022 / 03:48 PM ISTదేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్ పురిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఘటనకు సంబంధించి నిందితుల్లో ఒకరైన మహిళా ఇంటికి పోలీసులు చేరుకోవడం..వారిని అడ్డుకుంటూ...
Jahangirpuri violence : జహంగీర్పురి హింసాకాండలో 22మంది అరెస్ట్.. పుష్ప స్టైల్లో కోర్టుకు నిందితుడు..
April 18, 2022 / 09:11 AM ISTవాయువ్య ఢిల్లీలోని జహంగీర్ పురిలో జరిగిన హింసాకాండపై ప్రధాన కుట్రదారులతో సహా 22మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బాల నేరస్థులు ఉన్నారు..
Hanuman Jayanti Violence: హనుమాన్ జయంతి ర్యాలీ హింసాత్మక ఘటనలో.. 14మంది అరెస్ట్
April 17, 2022 / 12:08 PM ISTఢిల్లీలోని జహంగీర్పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొందరు దుండగులు ర్యాలీపై రాళ్లు రువ్వడంతో హింస చేలరేగింది. ఇరువర్గాల ఒకరిపై ఒకరు...
ఏడోసారి ప్లాస్మా దానం చేస్తున్నాడు..శభాష్ అనాల్సిన జనాలు ముఖాలు తిప్పుకుంటున్నారు
July 30, 2020 / 01:36 PM ISTమానవత్వానికి ఆయన నిదర్శనంగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక..తనుకు తాను బతికేయక..ఇతరులను రక్షిస్తున్నాడు తబ్రేజ్ ఖాన్. ఒకసారి కాదు..రెండుసార్లు కాదు..ఏకంగా 7 సార్లు ప్లాస్మా దానం ఇచ్చి అందరికీ స్పూర్తినిస్తున్నాడు 36 ఏళ్ల…
కరోనా ఇన్ఫెక్షన్లకు ఆస్పత్రులే హై-రిస్క్ జోన్లుగా మారుతున్నాయా?
April 24, 2020 / 02:11 AM ISTకరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) ఆస్పత్రుల్లో పడగ విప్పుతోంది. ఇప్పుడు నగర ఆస్పత్రులే ఎక్కువగా హై రిస్క్ జోన్లుగా మారిపోతున్నాయి. రోగులతో పాటు వైద్యులను కూడా వదలడం లేదు. ఎక్కువ మంది