-
Home » Jahangirpuri
Jahangirpuri
Jahangirpuri: జహంగిర్ పురిలో శాంతి ర్యాలీ
వారం రోజులుగా ఘర్షణలు, ఉద్రిక్తతలతో అట్టుడికిన జహంగిర్ పురి ఇప్పుడు శాంతి బాట పట్టింది. ఆదివారం ఇరు వర్గాలకు చెందిన ప్రజలు భారత జాతీయ జెండాలు చేతబట్టి, అంబేద్కర్ ఫొటోతో శాంతి ర్యాలీ నిర్వహించారు.
Jeetu Chaudhary: బీజేపీ నేత దారుణ హత్య.. ఇంటి ముందే కాల్పులు!
దేశ రాజధానిలో శోభయాత్రపై రాళ్ల రువ్వడంతో మొదలైన ఘర్షణ వాతావరణం.. నిందితుల ఆక్రమణలను తొలగింపుతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది.
CPM Brinda Karat : జహంగీర్ పురిలో కూల్చివేతలను అడ్డుకున్న సీపీఎం నాయకురాలు బృందా కారత్
సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆదేశాలిచ్చినా మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో బృందా కారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జహంగీర్పుర్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు
జహంగీర్పుర్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు
Asaduddin Owaisi: ఢిల్లీ పోలీసులపై అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు
ఢిల్లీలోని జహంగిర్పురిలో జరిగిన హింస సందర్భంగా పోలీసుల వైఖరిని తప్పుబట్టారు ‘ఏఐఎమ్ఐఎమ్’ పార్టీ అధ్యక్షుడు Asaduddin Owaisi.
Delhi : జహంగీర్పూర్లో మరోసారి టెన్షన్.. పోలీసులపైకి రాళ్లు
దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్ పురిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఘటనకు సంబంధించి నిందితుల్లో ఒకరైన మహిళా ఇంటికి పోలీసులు చేరుకోవడం..వారిని అడ్డుకుంటూ...
Jahangirpuri violence : జహంగీర్పురి హింసాకాండలో 22మంది అరెస్ట్.. పుష్ప స్టైల్లో కోర్టుకు నిందితుడు..
వాయువ్య ఢిల్లీలోని జహంగీర్ పురిలో జరిగిన హింసాకాండపై ప్రధాన కుట్రదారులతో సహా 22మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బాల నేరస్థులు ఉన్నారు..
Hanuman Jayanti Violence: హనుమాన్ జయంతి ర్యాలీ హింసాత్మక ఘటనలో.. 14మంది అరెస్ట్
ఢిల్లీలోని జహంగీర్పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొందరు దుండగులు ర్యాలీపై రాళ్లు రువ్వడంతో హింస చేలరేగింది. ఇరువర్గాల ఒకరిపై ఒకరు...
ఏడోసారి ప్లాస్మా దానం చేస్తున్నాడు..శభాష్ అనాల్సిన జనాలు ముఖాలు తిప్పుకుంటున్నారు
మానవత్వానికి ఆయన నిదర్శనంగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక..తనుకు తాను బతికేయక..ఇతరులను రక్షిస్తున్నాడు తబ్రేజ్ ఖాన్. ఒకసారి కాదు..రెండుసార్లు కాదు..ఏకంగా 7 సార్లు ప్లాస్మా దానం ఇచ్చి అందరికీ స్పూర్తినిస్తున్నాడు 36 ఏళ్ల యువకుడ
కరోనా ఇన్ఫెక్షన్లకు ఆస్పత్రులే హై-రిస్క్ జోన్లుగా మారుతున్నాయా?
కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) ఆస్పత్రుల్లో పడగ విప్పుతోంది. ఇప్పుడు నగర ఆస్పత్రులే ఎక్కువగా హై రిస్క్ జోన్లుగా మారిపోతున్నాయి. రోగులతో పాటు వైద్యులను కూడా వదలడం లేదు. ఎక్కువ మంది