Home » Jahangirpuri
వారం రోజులుగా ఘర్షణలు, ఉద్రిక్తతలతో అట్టుడికిన జహంగిర్ పురి ఇప్పుడు శాంతి బాట పట్టింది. ఆదివారం ఇరు వర్గాలకు చెందిన ప్రజలు భారత జాతీయ జెండాలు చేతబట్టి, అంబేద్కర్ ఫొటోతో శాంతి ర్యాలీ నిర్వహించారు.
దేశ రాజధానిలో శోభయాత్రపై రాళ్ల రువ్వడంతో మొదలైన ఘర్షణ వాతావరణం.. నిందితుల ఆక్రమణలను తొలగింపుతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది.
సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆదేశాలిచ్చినా మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో బృందా కారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జహంగీర్పుర్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు
ఢిల్లీలోని జహంగిర్పురిలో జరిగిన హింస సందర్భంగా పోలీసుల వైఖరిని తప్పుబట్టారు ‘ఏఐఎమ్ఐఎమ్’ పార్టీ అధ్యక్షుడు Asaduddin Owaisi.
దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్ పురిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఘటనకు సంబంధించి నిందితుల్లో ఒకరైన మహిళా ఇంటికి పోలీసులు చేరుకోవడం..వారిని అడ్డుకుంటూ...
వాయువ్య ఢిల్లీలోని జహంగీర్ పురిలో జరిగిన హింసాకాండపై ప్రధాన కుట్రదారులతో సహా 22మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బాల నేరస్థులు ఉన్నారు..
ఢిల్లీలోని జహంగీర్పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొందరు దుండగులు ర్యాలీపై రాళ్లు రువ్వడంతో హింస చేలరేగింది. ఇరువర్గాల ఒకరిపై ఒకరు...
మానవత్వానికి ఆయన నిదర్శనంగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక..తనుకు తాను బతికేయక..ఇతరులను రక్షిస్తున్నాడు తబ్రేజ్ ఖాన్. ఒకసారి కాదు..రెండుసార్లు కాదు..ఏకంగా 7 సార్లు ప్లాస్మా దానం ఇచ్చి అందరికీ స్పూర్తినిస్తున్నాడు 36 ఏళ్ల యువకుడ
కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) ఆస్పత్రుల్లో పడగ విప్పుతోంది. ఇప్పుడు నగర ఆస్పత్రులే ఎక్కువగా హై రిస్క్ జోన్లుగా మారిపోతున్నాయి. రోగులతో పాటు వైద్యులను కూడా వదలడం లేదు. ఎక్కువ మంది