Home » Jai Sriram
వజ్రాన్ని..వజ్రంతోనే కోయాలంటారు. ఇప్పుడు అదే మార్గాన్ని ఎంచుకునట్టు కనిపిస్తోంది టీఆర్ఎస్. తెలంగాణలో గులాబీ పార్టీతో కయ్యానికి కాలుదువ్వుతున్న బీజేపీని ఓవర్టేక్ చేసేందుకు విరుగుడును కనిపెట్టడమే కాకుండా.... ఢీ అంటే ఢీ అంటోంది.
mamata benerjee శనివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోల్కతాలో పర్యటించారు. ప్రధాని పశ్చిమబెంగాల్ పర్యటనలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే వేదికపై కనిపించారు. శనివారం స
బిజెపి మరో వివాదానికి పరోక్షంగా తెర తీసింది. సామూహిక దాడులను అరికట్టాలంటూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసినందుకు 49మంది సెలబ్రెటీలపై బీహార్ లోని ముజఫర్ లో దేశద్రోహం కేసు నమోదు అయింది. రామ్ చంద్ర గుహా, మణిరత్నం, అపర్ణ సేన్లతో సహా ప్రముఖులపై �