Home » Jai Telangana
YS Sharmila Jai Telangana slogan : జై తెలంగాణ నినాదం ఇవాళ్టి వైఎస్ షర్మిల సమావేశంలో ప్రధాన అంశంగా మారింది. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్ అంటూ ఆమె చేసిన నినాదాలతో సభాప్రాంగణం మార్మోగిపోయింది. వైఎస్ఆర్ మరణం తట్టుకోలేక చనిపోయినవాళ్లలో తెలంగాణ వాళ్లే అధికంగా ఉన్న�
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. సెప్టెంబర్ 17 భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన సందర్భంగా వీరుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. జెండా వందనం తర్వాత ఆయన అధికారి