-
Home » jaisalmer
jaisalmer
ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది మృతి.. 57 మందితో వెళ్తూ తగలబడిన బస్సు.. ఎలా జరిగిందంటే?
స్వల్పంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి, తీవ్రంగా కాలిన వారిని జోధ్పూర్ ఆసుపత్రికి తరలించారు.
భారత్కు చిక్కిన పాకిస్తాన్ పైలట్..
వెంటనే అలర్ట్ అయిన భారత ఆర్మీ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.
Jaisalmer : జైసల్మేర్ లో భానుడి భగ భగలు.. రికార్డు స్థాయిలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు, 74 ఏళ్లలో ఇదే మొదటిసారి
ఇది సాధారణ ఉష్ణోగ్రతలకు 6.9 డిగ్రీలు అధికం. జైసల్మేర్ లో 1949, సెప్టెంబర్ 10న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
Rajasthan : ఇదేం ప్రేమరా బాబు .. వధువును కిడ్నాప్ చేసి ఎడారిలో ’ఏడు అడుగులు’..
అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎడారిలో మంట వేసి ఆమెను ఎత్తుకుని మంట చుట్టు ఏడు అడుగులు వేసాడు ఓ గూండా. ఆ తరువాత ఆమెను వదిలేశాడు. కిడ్నాప్ చేసిన మరీ బలవంతంగా ఇంత చేసినవాడు ఆ తరువాత ఆమెను ఎందుకు వదిలేశాడు? పోలీసులకు ఫిర్యాదు చేయదనే ధైర్యమా? ఆ తరువాత ఆమ�
Sidharth-Kiara : జైసల్మీర్ కి క్యూ కడుతున్న బాలీవుడ్.. సైలెంట్ గా సిద్దార్థ్ – కియారా పెళ్లి..
ఫిబ్రవరి 6న సిద్దార్థ్-కియారా వివాహం రాజస్థాన్ జైసల్మీర్ లో జరగనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు జైసల్మీర్ కి చేరుకున్నారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఒక్కొక్కరుగా జైసల్మీర్ కి క్యూ కట్టారు........
37 దేశాల్ని అవలీలగా చుట్టొచ్చిన ఫేమస్ బైకర్..ఒంటెను ఢీకొని మృతి
Bangalore Famous biker King Richard Srinivasan died : అతనో బెంగళూరుకు చెందిన స్టార్ బైకర్..భారత్ కు చెందిన సెలబ్రిటీ బైకర్లలో అగ్రగణ్యుడు. అతను ఏ బైక్ కైనా కిక్ కొట్టి గేరు మార్చాడంటే..కళ్లు మూసి తెరిచేలోగా వంద కిలోమీటర్లు దూసుకుపోగల స్టార్ బైకర్. 5 ఖండాల్లో 37 ఏడు దేశాల్ని బైక�
జవాన్లతో కలిసి మోడీ దీపావళి…పాక్,చైనాకు హెచ్చరిక
PM Modi’s Diwali with soldiers at Longewala రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ జిల్లాలోని లాంగేవాలాలో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జైసల్మేర్లోని భద్రతా బలగాలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిదళాధిపతి బ
భారత్ పౌరసత్వం కోసం పెద్ద క్యూ
పార్లమెంట్ లో పౌరసత్వ బిల్లు అమోదం..గవర్నర్ ఆమోద ముద్ర చకచకా జరిగిపోయాయి. దీంతో భారత్ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వటానికి కావాల్సని ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ నుంచి శరణార్థులుగా భారతదేశం వచ్చిన కొంతమందికి శుక్రవార