Home » Jaish-e-Mohammad
స్వాత్రంత్య దినోత్సవ వేడుకలకు రెండు రోజుల ముందు ఒక భారీ ఉగ్రవాద కుట్రను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చేధించింది.
లష్కర్ ఎ తయిబా, జైషే మహ్మద్, హిజ్జుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద గ్రూపులకు చెందిన తీవ్రవాదులే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి అనేక తీవ్రవాద సంస్థలు నాలుగేళ్లలో 700 మంది యువతను తమ గ్రూపుల్లో చేర్చుకున్నాయి.
జమ్ము-కశ్మీర్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్కు చెందిన తీవ్రవాది హతమయ్యాడు. జమ్ము-కశ్మీర్.. కుల్గామ్ జిల్లా, మిర్హామా ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది.