Jalpalli

    ఘోర ప్రమాదం : రావిరాల వద్ద ఇద్దరు మృతి

    February 15, 2019 / 01:25 AM IST

    రంగారెడ్డి : జిల్లా రావిరాల అవుటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సువర్ణ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. కారు డ్రైవర్‌ నర్సింగరావు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.  ఆదిభట్

10TV Telugu News