Home » JAMMU KASHMIR
జమ్మూకశ్మీర్ కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో కశ్మీర్ లో వరుసగా వలస కార్మికులు,స్థానికేతరులు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంతో కశ్మీర్ లో టెన్షన్ వాతావరణం
కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా?గడిచిన కొద్ది నెలలుగా పార్టీ హైకమాండ్ దృష్టిలో రెబల్ నేతగా కొనసాగుతోన్న ఆజాద్ కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ
జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. శ్రీ నగర్లోని రాంభాగ్లో ప్రాంతంలో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా
ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇండియా. మంగళవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)సమావేశంలో మరోసారి కశ్మీర్ అంశాన్ని పాక్
జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్లో సోమవారం సాయంత్రం భద్రతా బలగాలు జరిపిన యాంటీ టెర్రర్ ఆపరేషన్లో ఇద్దరు పాకిస్తాన్ టెర్రరిస్టులతో పాటు ఇద్దరు వ్యాపారవేత్తలు కూడా మరణించారు.
జమ్మూకశ్మీర్లో గత 24 గంటల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
జమ్మూకశ్మీర్ లో పౌరులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్న సమయంలో 5,500కి పైగా అదనపు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPFs) సిబ్బందిని వ్యాలీకి పంపినట్లు మంగళవారం
కశ్మీర్లో సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. ఇప్పటికే సుమారు పదిమంది ఉగ్రవాదుల దాడిలో మరణించగా సోమవారం మరో వ్యక్తి మరణించాడు.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు ఆగడం లేదు. శ్రీనగర్ లోని బెమినా ప్రాంతంలోని స్కిమ్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి సందర్భంగా జమ్ము కశ్మీర్ సరిహద్దులో పర్యటించారు.