Home » JAMMU KASHMIR
జమ్ముకశ్మీర్ లో మౌలిక వసతుల నిర్మాణం దుబాయ్ చేపట్టనుంది. నిత్యం హింస చెలరేగే ప్రాంతంలో ఊహించని రీతిలో మార్పులు చోటు చేసుకున్నాయి.
జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ఇద్దరు వలస కార్మికులు సహా 11 మంది పౌరుల హత్యకు పాల్పడింది తామేనని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్(ULF) ప్రకటించుకుంది.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గత వారంలో జమ్మూకశ్మీర్ లోని మైనార్టీలపై ముష్కరులు కాల్పులు జరిపిన నేపథ్యంలో
ముస్లింల జనాభా పెరగలేదని... తగ్గుతోందని అసదుద్దీన్ చెప్పారు. క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే వ్యాఖ్యల్లోనూ నిజం లేదన్నారు. ముస్లింలు, క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని మోహన్ భ
ఉగ్రవాదులను పురుగుల్లా ఏరి పారేస్తున్న భారత ఆర్మీ
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. బుధవారం పుల్వామా జిల్లా అవంతిపోరాలోని త్రాల్ ప్రాంతంలోతివారి మొహల్లా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో జైషే మొహహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన
జమ్ముకశ్మీర్ లో మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. రాజౌరి సెక్టార్ లో ఉగ్రవాదులకు, భారత భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు వీరమరణం పొందారు.
ఫరూక్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ (NC)పార్టీకి గట్టి దెబ్బ తగిలింది.
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్పిపోతున్నారు. కొద్ది రోజులుగా శ్రీనగర్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో వరుస దాడులకు తెగబడుతున్నారు.
ఉత్తరప్రదేశ్..కొత్త జమ్ముకశ్మీర్గా మారిందని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఓమర్ అబ్దుల్లా అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు.