Home » JAMMU KASHMIR
పెళ్లై పాతికేళ్లు దాటి పిల్లల పెళ్ళిళ్లు కూడా చేశాక ఒక ఇల్లాలు వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసిన భర్త ఆమెను కిరాతకంగా హత్య చేసిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటు చేసుకుంది.
జమ్మూకాశ్మీర్ షోపియాన్లోని రఖామా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి.
జమ్మూకశ్మీర్ లోని ఉరి సెక్టార్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 19 ఏళ్ల పాకిస్తాన్ టెర్రరిస్టు "అలీ బాబర్"ఈ నెల26న భారత ఆర్మీ సజీవంగా పట్టుకోగా.. మరో ఉగ్రవాదిని హతమార్చిన విషయం
తాలిబన్ చేతుల్లోకి అప్ఘానిస్తాన్ వెళ్లిపోయినప్పటి నుంచి కశ్మీర్ లోని ఉగ్రవాదులు తెగ సంతోషపడిపోతున్నారట. భారత్ లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం.
జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్ లో సోమవారం భద్రతా దళాలు- ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబా ఆధ్వర్యంలో నడిచే ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF)కి చెందిన టాప్ కమాండర్లు
జమ్ముకశ్మీర్ను ప్రస్తుత తాలిబన్ల ఆక్రమణలోని అప్ఘానిస్తాన్ తో పోలుస్తూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
భారతదేశానికి స్వాతంత్య్ర వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో ఓ ఉగ్రవాది తండ్రి భారత జాతీయ జెండాను ఎగురవేశారు.
ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా రెండు రోజుల కశ్మీర్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ శ్రీనగర్ లో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన అనంతరం పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 9 న జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో పర్యటించనున్నారు.
Encounter In Anantnag : జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా క్వారిగామ్, రాణిపొరాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఓ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు జమ్మూ పోలీసులకు సమ