Home » JAMMU KASHMIR
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమద్ జరిపిన LED బ్లాస్ట్ లో సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. దీంతో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులు అనాథలయ్యారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) పాక్ కి చెందిన ఉగ్రసంస్థ జైషే మహమద్ జరిపిన ఎల్ఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల మృతదేహాలను బుడ్గామ్ లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ కి తరలించారు. �
హైదరాబాద్: జమ్మూకాశ్మీర్, పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన దాడిని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. మరణించిన జవాన్లకు సంతాపం ప్రకట�
ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడికి అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిఘా సంస్థలు ప్రమాదాన్ని ముందే హెచ్చరించినప్పటికీ తగిన భద్రతా చర్యలు తీసుకోవడంలో సీఆర్పిఎఫ్ వైఫల్యం �
భారత్పై విద్వేషంతో ఉగ్రవాదులు దేశంలో నిత్యం దాడులకు తెగబడుతూనే ఉన్నారు. కశ్మీర్ను భారత్ నుంచి విడగొట్టి పాక్లో కలిపివేయాలనే ఓ కుట్రతో ప్రతిరోజూ ఏదో ఒకచోట దాడులు చేస్తూనే ఉన్నారు. ఉగ్రదాడులను మన జవాన్లు సమర్ధంగా తిప్పికొడుతూనే ఉన్నప్
జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భారీ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడిలో 42మంది CRPF జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్లో జరిగిన
జమ్మూకాశ్మీర్ పుల్వామాలో గురువారం(ఫిబ్రవరి-14-2019) సాయంత్రం CRPF జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఎన్ఐఏతో అత్యవసరంగా సమావేశమైన
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. అదను చూసి దొంగ దెబ్బ కొట్టారు. జవాన్లే లక్ష్యంగా రక్తపుటేరులు
ఒకప్పుడు ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు భారత ఆర్మీలో ప్రతిష్టాత్మక అవార్డ్ అయిన అశోకచక్ర అవార్డుకు ఎంపికయ్యాడు. అతనే లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వాని.
ఆన్ లైన్ గేమ్ పబ్ జీ(PUBG)కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. గేమ్ లో లానే బయట ప్రంచంలో బిహేవ్ చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. పబ్ జీ గేమ్ ని భారత్ లో నిషేధించాలని డిమాం�