Home » JAMMU KASHMIR
జమ్మూ అండ్ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) చీఫ్ యాసిన్ మాలిక్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. టెర్రర్ ఫండింగ్, వేర్పాటువాద గ్రూప్ లకు సంబంధించిన కేసులోఆయనను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
జమ్ము కశ్మీర్ : బారాముల్లా-ఉధంపూర్ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫిబ్రవరిలో జమ్మూ-శ్రీనగర్ హైవేపై నుంచి వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్లోకి పాక్ ఉగ్రవాదులు (జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ) ఆత్మాహుతి దాడికి పాల్పడిన విష
హైదరాబాద్ : దేశ భక్తులు ఎవరో, పాకిస్తాన్ ఏజెంట్లు ఎవరో మీరే గమనించాలి అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహాకూటమి నేతలు, ఏపీ సీఎం చంద్రబాబుపై మోడీ నిప్పులు
జమ్మూకాశ్మీర్ లో పేలుడు కలకలం చెలరేగింది. జమ్మూ-శ్రీనగర్ హైవేపై వెళ్తున్న కారు పేలిపోయింది. సీఆర్పీఎఫ్ వాహనం వెళ్తున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి
కడప: ఎన్నికలకు ముందు రామమందిరం గురించి చర్చించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా. కేవలం పాకిస్తాన్ పై దాడి చేశామనే బీజేపీ చెప్పుకుంటూ దేశ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్త
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడికి పధక రచన చేసిన ప్రధాన సూత్రధారి ఎలక్ట్రీషియన్ మహ్మద్ భాయ్ ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించినట్లు తెలుస్తోంది. త్రాల్లోని పింగ్లిష్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన�
జమ్మూకాశ్మీర్ పుల్వామాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. త్రాల్ ప్రాంతంలోని గోల్ మసీద్లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ఇంటిని
జమ్ముకశ్మీర్: భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అప్పుడే దేశ సేవల కోసం ఉవ్విళ్లూరిపోతున్నారు. పాకిస్థాన్ చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నతర్వాత అభినందన్ మిలటరీ ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మానసికంగా..శారీ�
పాకిస్తాన్ మరో భారీ పన్నాగం పన్నిందా. భద్రతా దళాల రేషన్లో విషం కలిపేందుకు కుట్ర చేసిందా. అంటే.. నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. పాకిస్తాన్ మిలిటరీ
జమ్ముకశ్మీర్: సరిహద్దుల్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత జవాన్లను కవ్విస్తునే ఉన్నారు. పుల్వామా దాడి తరువాత సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాలతో సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో.. తుపాకులు ఎప్పుడు ఘర్జిస్తాయో తెలీక ప్ర