Home » JAMMU KASHMIR
గుజరాత్ : దాయాది దేశాలైన భారత్-పాక్ ల సరిహద్దుల్లో యుద్ధవాతావరణ నెలకొంది. దీంతో ఇండియన్ నేవీ.. కోస్ట్ గార్డ్స్ హై అలర్ట్ ప్రకటించాయి. ఇప్పటికే పలు సున్నిత ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర, గుజరాత్ కోస్ట్
జమ్మూ కశ్మీర్లో కేంద్రం తీసుకుంటోన్న చర్యలను బట్టి భారత్కు పాక్తో యుద్ధం వచ్చే వాతావరణం కనిపిస్తోంది. పుల్వామా దాడి జరిగి 8 రోజులు అయినప్పటికీ ఒక్కొక్కరిగా దానికి సంబంధం ఉన్న వాళ్లందరిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మే�
అమర జవాన్లకు సంబంధించిన ఒక్కో కథనం గుండెల్ని పిండేస్తోంది. దేశరక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే మన సైనికులు ముష్కరుల అరాచకానికి 49మంది బలైపోయారు. వారి మరణవార్త విన్న తరువాత వారి కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. హృదయా
జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడి దేశాన్ని వణికించేసింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో నిఘా వర్గాలు మరో వార్నింగ్ ఇచ్చాయి. పుల్వామాను మించిన భారీ దాడికి జైషే మహ్మద్ ప్లాన్ వేసిందని.. ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్లోన�
పుల్వామా ఉగ్రదాడి అమెరికాను కదిలించింది. భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అంటూ వ్యాఖ్యానించారు ప్రెసిడెంట్ ట్రంప్. పుల్వామా దాడి దారుణం అని అన్నారు.
పుల్వామా ఉగ్రదాడి తమ పని కాదని కథలు చెప్పారు. ఆధారాలు ఉంటే చూపించాలని భారత్ను డిమాండ్ చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదానికి చోటే లేదని పచ్చి అబద్దాలు చెప్పిన పాక్
ఢిల్లీ: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోనున్నారా. పుల్వామాలో ఆత్మాహుతి దాడి తరహాలో మరిన్ని దాడులకు స్కెచ్ వేశారా. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు మన దేశంలోకి ఎంటర్ అయ్యారా..
చంఢీఘడ్ : పుల్వామా ఉగ్ర ఘటన పంజాబ్ అసెంబ్లీలో చిచ్చు రేపింది. పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిని నిరసనగా పంజాబ్ మంత్రి..మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు వ్యతిరేకంగా.. విపక్ష పార్టీలు ఫైరయ్యాయి. ఈ క్రమంలో సిద్ధూ ఫోటోలను అసెం�
జమ్మూకశ్మీర్ పుల్వామా మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. సోమవారం(ఫిబ్రవరి-18-2019) పింగలాన్ ఏరియాలో భద్రతా దళాలు-టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు
జమ్మూకాశ్మీర్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే పనిలో భద్రతా దళాలు ఉన్నాయి. ఉగ్రవాదులను ఏరివేసే పనిని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పుల్వామా జిల్లా