Home » JAMMU KASHMIR
ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం(నవంబర్-4,2021) జమ్మూకశ్మీర్ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన
జమ్ముకశ్మీర్ యంత్రాంగం కొత్త యాంటీ టెర్రరిజం బాడీని ఏర్పాటు చేసింది. కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాద సంబంధిత కేసులను మరింత సమర్థవంతంగా, వేగంగా దర్యాప్తు చేపట్టేందుకు
జమ్మూకశ్మీర్ లోని స్కూల్స్,బిల్డింగ్స్,రోడ్లకు ఉగ్రవాదంపై పోరులో అమరులైన సైనికులు, గాలంట్రీ అవార్డులు అందుకొన్న మిలటరీ సిబ్బంది మరియు
మూడు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా చివరిరోజైన ఇవాళ(అక్టోబర్-25,2021) శ్రీనగర్ లో పర్యటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. శ్రీనగర్ లోని షేర్ ఈ కశ్మీర్ కన్వెన్షన్ సెంటర్ లో
జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఇకపై ఎవ్వరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కశ్మీర్, జమ్మూ ప్రాంతాలు రెండూ సమష్టిగా అభివృద్ధి చెందుతాయని .. ఈ అభివృద్ధిలో యువత
కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ
కశ్మీర్_లో రెచ్చిపోతున్న ఉగ్రమూకలు
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్ లోని ఝున్ ఝునులో జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్ మాట్లాడుతూ...తాను జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఉన్న సమయంలో
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. షోపియాన్ జిల్లాల్లో ఇవాళ ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో భద్రతా దళాలు
జమ్మూ కశ్మీర్ లోని స్థానికేతరులందరికీ ఏకే-47లు ఇవ్వాలని బీహార్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ జ్ఞాను డిమాండ్ చేశారు. దీనివల్ల ఉగ్రవాదుల నుంచి తమను తాము రక్షించుకోవడం