Home » JAMMU KASHMIR
ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని మన దేశంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్లో చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. కాగా, ఈ బ్రిడ్జి కీలకమైన ఆర్క్ నిర్మాణం పూర్తి చేసుకుంది.
Mehbooba Mufti అధికారంలో ఉండగా జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన ఖర్చులపై ఆర్టీఐ ద్వారా కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2018లో జనవరి నుంచి జూన్ మధ్య రూ.82 లక్షలు ఖర్చు చేశారని తెలిసింది. జమ్మూకశ్మీర్ కి చెందిన ఇనామ్ ఉన్ నబీ సౌదాగర్ అనే కార్యకర్త స�
Mehbooba Mufti మంగళవారం విడుదలైన జమ్మూకశ్మీర్ స్థానిక ఎన్నికల ఫలితాలు చాలా ఉత్సాహభరింతంగా ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో పీడీపీ అధినేత్రి,మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ అన్నారు. అయితే,అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏడు ప్రధాన కశ్మీర్ పార్టీల “గుప్కర్ కూటమి”తరపు�
J&K DDC polls చాలా ఏళ్ల తరువాత జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల సందడి మొదలైంది. నవంబర్-28 నుంచి డిసెంబరు-19 వరకు 8 దశల్లో జరుగనున్న జిల్లాభివృద్ధి మండలి (DDC) ఎన్నికల పోలింగ్ ఇవాళ నుంచి ప్రారంభం అవుతోంది. కఠినమైన కోవిడ్-సేఫ్టీ ప్రోటోకాల్స్ ప్రకారం ఉదయం 7 నుండి మధ్�
Tunnel detected in J&K’s Samba జమ్ముకశ్మీర్లో సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సొరంగ మార్గాలను కనుగొనేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. శుక్రవారం నుంచి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఆపరేషన్ సాగిం�
grenade attack by terrorists in Pulwama జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో బుధవారం(నవంబర్-18,2020)భద్రతా దళాలపై ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో 12మంది పౌరులు గాయాలపాలయ్యారు. పుల్వామాలోని కాకపోరా చౌక్ వద్ద గుర్తుతెలియని ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరిన ఘటనలో 12మంది పౌరులు గ�
ED grills Farooq Abdullah జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) స్కామ్ కు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాను సోమవారం(అక్టోబర్-19,2020) ఈడీ అధికారులు విచారించారు. ఫరూక్ అబ్దుల్లా JKCA చైర్మన్ గా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానిక
terrorist in J&K surrenders: తెలిసో తెలీకో ఆ యువకుడు ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడు అయ్యాడు. ఉగ్రవాదిగా మారాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న అతడు లొంగిపోయాడు. అయితే అతడిలో ఈ మార్పు రావడానికి కారనం మాత్రం జవాన్లే. అవును సైనికులు ఆ తీవ్రవాది మనసు మార్చారు. అతడిలో మా�
J&K Parties’ Alliance For Article 370 ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్లోని ప్రధాన రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. జమ్మూకశ్మీర్ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ(NCP) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమయ్యారు
బోర్డర్ లో పాకిస్థాన్ తన దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. రాత్రిపూట ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఉగ్రవాదుల కోసం చేరవేస్తున్న పాకిస్థాన్ డ్రోన్ను జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి అఖ్నూర్లో స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళా�