Home » JAMMU KASHMIR
దేశంలో అత్యంత చిన్నవయస్సులో సీఎంగా పనిచేసిన ఈ మాజీ సీఎం ను గుర్తుపట్టారా అంటూ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుబురు గడ్డం,ముడతల కళ్లు,వయసు మీద పడ్డట్టు కనిపిస్తున్న ముఖం,నిరాశతో కూడిన ఓ నవ్వు.. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వ
జమ్మూ కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలను పునరుద్ధరించారు. దాదాపు 6 నెలల తర్వాత ప్రీపెయిడ్ మొబైల్ సేవల్లో భాగంగా వాయిస్ కాల్స్, మెసేజ్ సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సాల్ విలే
జమ్మూ కాశ్మీర్లో వాతావరణ పరిస్థితులు దారుణంగా పడిపోయాయి. ఇక్కడ మంచు వర్షం మరణశాసనం లిఖిస్తోంది. అందాల కొండల మాటున మృత్యుపాశం విసురుతూ మనుషులను మరణశయ్య ఎక్కిస్తోంది. స్థానికులనేకాదు సందర్శకులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇక్కడ వి�
ప్రపంచంలోనే అత్యంత ఎత్తన రైలు ఏదంటే.. ఇండియన్ రైల్వే. జమ్మూ కాశ్మీర్ లోని చెనాబ్ నదిపై రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు. ఇది కాశ్మీర్ లోయను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది. ఇది పారిస్లోని ఐకానిక్ ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్ల ఎత్తులో ఉంటుం
15 మంది విదేశీ ప్రతినిధులు ఇవాళ(జనవరి-9,2020) కశ్మీర్లో పర్యటిస్తున్నారు. కశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొన్నదన్న విషయాన్ని చెప్పేందుకు ప్రభుత్వం విదేశీ ప్రతినిధులను ఆహ్వానించింది. ప్రతినిధుల బృందంలో అమెరికా, దక్షిణకొరియా, మ�
జమ్మూకశ్మీర్ హాలీడేస్ లిస్ట్ ఈ సారి మారిపోయింది. 1931లో డోగ్రా బలగాల బుల్లెట్ల వల్ల మరణించిన కాశ్మీరీల గుర్తుగా జులై 13ను సెలవు దినంగా,అదే విధంగా డిసెంబర్ 5 జమ్మూకశ్మీర్ మాజీ ప్రధాని షేక్ అబ్దుల్లా జయంతి పబ్లిక్ హాలీడేగా కొనసాగుతూ వచ్చిన విసయం
జమ్మూ కాశ్మీర్ లోని కార్గిల్ లో ఇంటర్నెట్ సేవలను తిరిగి పునరుధ్దరించారు. జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆరోజు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగ
జమ్మూ కశ్మీర్ ప్రజలకు చెందిన వాట్సప్ ఖాతాలను ఆ సంస్ధ తొలగించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా గత నాలుగు నెలలుగా అక్కడ ఇంటర్నెట్ సేవలనుకేంద్రం నిలిపి వేసింది. వాట్సాప్ కంపెనీ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏ ఖాతా అయినా 120 రోజుల వరకు యా�
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళ, బుధవారాల్లో వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ తెలిపింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్�
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఇవాళ్టికి 70 ఏళ్లు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1949లో ఇదే రోజున(నవంబర్ 26) భారత