JAMMU KASHMIR

    జమ్ముకశ్మీర్ లో కలకలం : భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల ప్లాన్

    November 19, 2019 / 09:44 AM IST

    జమ్ముకశ్మీర్ లో కలకలం చెలరేగింది. ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు అమర్చారు. అయితే పోలీసులు గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

    ఐదుగురు ఉగ్రవాద అనుమానితులు అరెస్టు

    November 16, 2019 / 03:13 PM IST

    జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్  ప్రాంతంలో  లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు శనివారంనాడు అరెస్టు చేసారు. స్థానికులను బెదిరిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్న హిలాల్ అహ్మద్, సాహిల్ నజీర్, ప�

    గంగూలీ పదవీ కాలం పొడిగింపు!

    November 12, 2019 / 09:37 AM IST

    క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా(బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గంగూలీ తన మార్కు మార్పులు మొదలుపెట్టేశాడు. జాతీయ క్రికెట్ అకాడమీ అభివృద్ధితో పాటు తొలిసారి డే అండ్‌ నైట్‌ టెస్టులకు టీమిండియాను సిద్ధం చేస్తున్నాడు. వీటితో పా�

    బ్రేకింగ్ : జమ్మూకశ్మీర్,లఢఖ్ కు కొత్త గవర్నర్లు నియామకం

    October 25, 2019 / 03:03 PM IST

    జమ్మూకశ్మీర్,లఢఖ్ లకు కొత్త గవర్నర్లు నియమించబడ్డారు. జమ్మూకశ్మీర్‌ కొత్త లెఫ్టెనెంట్ గవర్నర్‌గా 1985 IAS బ్యాచ్ గుజరాత్ కేడర్ కు చెందిన ఒడిషా IAS ఆఫీసర్ గిరీశ్ చంద్ర ముర్మూను నియమించారు. ప్రస్తుత జమ్మూకశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్‌ శ్రీ సత్య�

    కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు…రోడ్ మ్యాప్ కోరిన అమెరికా

    October 25, 2019 / 12:55 PM IST

    ఈ ఏడాది ఆగస్టు-5,2019న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370రద్దు సమయంలోఎటువంటి అల్లర్లు జరగకుండా,ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకుని ఇప్పటికీ విడుదల చేయబడని మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ,ఫరూక్ అబ్దుల్లా �

    కాశ్మీర్‌లో టెన్షన్ : ఆపిల్స్ ట్రక్కు డ్రైవర్లను చంపిన ఉగ్రవాదులు

    October 25, 2019 / 04:46 AM IST

    జమ్ముకశ్మీర్‌లో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు. షోఫియాన్‌ జిల్లాలో ఆపిల్స్‌ను సరఫరా చేస్తున్న ట్రక్కులే లక్ష్యంగా దాడికి దిగారు. ఇద్దరు ట్రక్కు డ్రైవర్లను కాల్చిచంపారు. అనంతరం వాహనాలకు నిప్పుపెట్టారు. మరో ట్రక్కు డ్రైవర్‌ను తీవ్రం�

    జమ్మూకశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ : ముగ్గురు ఉగ్రవాదులు హతం

    October 16, 2019 / 07:13 AM IST

    జమ్మూకశ్మీర్ లో అనంతనాగ్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సైనికులు.. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. పాజల్ పురా ఏరియాలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమచారం అందింది. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు సం�

    ప్రతిపక్షాలకు మోడీ సవాల్ : దమ్ము ఉంటే ఆర్టికల్ 370ని తిరిగి ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో పెట్టండి

    October 13, 2019 / 11:59 AM IST

    జమ్మూకశ్మీర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రతిపక్షాలు చేసిన కంప్లెయింట్ లపై ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ(అక్టోబర్-13,2019) సవాల్ చేశారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్నారు. ప్రతిపక్షాలకు దమ్ము ఉంటే ఖచ్చితమైన

    గృహనిర్బంధం నుంచి కశ్మీర్ నాయకులు విడుదల

    October 2, 2019 / 06:53 AM IST

    ఆర్టికల్ 370రద్దు సమయం నుంచి గృహనిర్బంధంలో ఉంచిన వివిధ కశ్మీర్ పార్టీల రాజకీయ నాయకులను గృహనిర్బంధం నుంచి వదిలేసినట్లు జమ్మూకశ్మీర్ యంత్రాంగం తెలిపింది. దాదాపు రెండు నెలల తర్వాత వారిని గృహనిర్భంధం నుంచి విడుదల చేశారు. గృహ నిర్బంధం నుండి విడ�

    చావు దెబ్బ : జమ్మూ కాశ్మీర్‌లో భీకర ఎన్ కౌంటర్

    September 29, 2019 / 01:22 AM IST

    జమ్మూ కాశ్మీర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చావుదెబ్బ తగిలింది. హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ ఒసామాను సైన్యం మట్టుబెట్టింది. భారీ ఆపరేషన్‌లో ఒసామాతో పాటు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. 9 గంటల పాటు సాగిన ఎన్‌కౌంటర్‌లో ఓ జవాను వీరమరణ

10TV Telugu News