JAMMU KASHMIR

    కశ్మీర్​ నుంచి తక్షణమే 10 వేల జవాన్ల ఉపసంహరణ

    August 19, 2020 / 08:06 PM IST

    10వేల మంది పారామిలిటరీ సిబ్బందిని జమ్ముకశ్మీర్​ నుంచి తక్షణమే ఉపసంహరించుకునేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వీరందరూ గతేడాది.. ఆర్టికల్​ 370 రద్దు అనంతరం కశ్మీర్​కు చేరుకున్నవారేనని అధికారులు వెల్లడించారు. సీఆర్​పీఎఫ్​ బలగాల మోహరింపును �

    రాజకీయాలకు షా గుడ్ బై

    August 10, 2020 / 06:52 PM IST

    ఐఏఎస్​ అధికారిగా రాజీనామా చేసి,రాజకీయాల్లోకి వెళ్లిన షా ఫైజల్​… పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పి మళ్లీ ఐఏఎస్ ఉద్యోగంలో తిరిగి చేరేందుకు రెడీ అవుతున్నాడు. సీనియర్​ ఐఏఎస్​ అధికారి షా ఫైజల్​.. జమ్ముకశ్మీర్​ ప్రభుత్వంలో తిరిగి సేవలు అందించే అవకా�

    గొప్ప సందేశం, 2రూపాయల న్యూస్ పేపర్ కొంటే మాస్కు ఉచితం

    July 22, 2020 / 03:31 PM IST

    కరోనా వైరస్ మహమ్మారి మానవాళికి ముప్పుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోటిన్నర మంది ఈ వైరస్ బారినపడ్డారు. లక్షలమందిని కరోనా బలితీసుకుంది. వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ ప్రాణాంతక వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రెండే మార్గాలు. అందులో �

    భారత్‍పై చైనా భారీ కుట్ర, కశ్మీర్‌లో మారణహోమానికి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో చర్చలు

    July 2, 2020 / 09:10 AM IST

    భారత్ పై చైనా భారీ కుట్ర పన్నిందా? భారత్‌ను దొంగ దెబ్బ తీయాలని చూస్తోంది? ఓవైపు సైనికులు, మరోవైపు ఉగ్రవాదులతో దాడులకు పథకం పన్నిందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్‌.. భారత్‌ను దొంగదెబ్బ కొట్టేందుకు కలిసి�

    భారత్‍పై పాకిస్తాన్ భారీ కుట్ర, ఎల్‌వోసీ వెంట చైనాకు మద్దతుగా 20వేల మంది సైనికులు మోహరింపు

    July 2, 2020 / 08:29 AM IST

    భారత్ పై పాకిస్తాన్ భారీ కుట్ర పన్నిందా? సరిహద్దు వివాదం పరిష్కారం కోసం చైనాతో శాంతి చర్చలు కొనసాగుతున్న తరుణాన్ని పాక్ తనకు అనుకూలంగా మార్చుకుంటోందా? భారత్‌ను దొంగ దెబ్బ తీసేందుకు పాక్ అవకాశాలను వెతుక్కుంటోందా? ఓవైపు సైనికులు, మరోవైపు ఉగ�

    2నెలలకు సరిపడ వంట గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచుకోవాలని ఆదేశాలు, భయాందోళనలో ప్రజలు, జమ్మూకాశ్మీర్‌లో అసలేం జరుగుతోంది

    June 29, 2020 / 04:37 AM IST

    2 నెలలకు సరిపడ గ్యాస్ సిలిండర్లను స్టాక్ ఉంచుకోండి. భద్రతా బలగాల వసతి కోసం స్కూల్ భవనాలను సిద్ధం చేయండి.. అంటూ జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం ఆయిల్ కంపెనీలకు, పోలీసు ఉన్నతాధికారులకు జారీ చేసిన ఆదేశాలు కలకలం రేపాయి. ప్రజలను భయాందోళనకు గురిచే�

    కామారెడ్డిలో కరోనా కలకలం, ఆర్మీ జవాన్‌కు కొవిడ్ వైరస్

    March 19, 2020 / 08:27 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్

    7 నెలల తర్వాత… విడుదలైన ఫరూక్ అబ్దుల్లా

    March 13, 2020 / 12:08 PM IST

    ఏడు నెలల కస్టడీ నుంచి జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా విడుదలయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మాట్లాడడానికి నా దగ్గర పదాల్లేవ్…ఈ రోజు నేను ఫ్రీ అయ్యాను..నేను ఫ్రీగా ఉన్నాను అని ఫరూక్ అన్నారు. అందరూ విడుదలయ్యేవరకు తాను రాజకీయ విష�

    జమ్మూకశ్మీర్ లో కొత్త పార్టీ లాంఛ్

    March 8, 2020 / 10:40 AM IST

    కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. పీడీపీ మాజీ నేత, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సైయద్ అల్టాఫ్ బుఖారి ఇవాళ(మార్చి-8,2020)శ్రీనగర్‌లో జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ(జేకేఏపీ)ని లాంఛనంగా ప్రారంభించారు. �

    ఇద్దరు మాజీ సీఎంలకు బిగ్ షాక్…PSA ప్రయోగం

    February 6, 2020 / 06:15 PM IST

    జమ్మూకశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా,మెహబూబా ముఫ్తీలపై పోలీసులు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్(PSA) ప్రయోగించారు. ఎటువంటి విచారణ జరపకుండానే ఈ యాక్ట్ ప్రకారం వారిని మూడు నెలల పాటు జైలులో ఉంచవచ్చు. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను ప్రస్తుతం నిర్బంధ�

10TV Telugu News