Home » JAMMU KASHMIR
10వేల మంది పారామిలిటరీ సిబ్బందిని జమ్ముకశ్మీర్ నుంచి తక్షణమే ఉపసంహరించుకునేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వీరందరూ గతేడాది.. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్కు చేరుకున్నవారేనని అధికారులు వెల్లడించారు. సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపును �
ఐఏఎస్ అధికారిగా రాజీనామా చేసి,రాజకీయాల్లోకి వెళ్లిన షా ఫైజల్… పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పి మళ్లీ ఐఏఎస్ ఉద్యోగంలో తిరిగి చేరేందుకు రెడీ అవుతున్నాడు. సీనియర్ ఐఏఎస్ అధికారి షా ఫైజల్.. జమ్ముకశ్మీర్ ప్రభుత్వంలో తిరిగి సేవలు అందించే అవకా�
కరోనా వైరస్ మహమ్మారి మానవాళికి ముప్పుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోటిన్నర మంది ఈ వైరస్ బారినపడ్డారు. లక్షలమందిని కరోనా బలితీసుకుంది. వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ ప్రాణాంతక వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రెండే మార్గాలు. అందులో �
భారత్ పై చైనా భారీ కుట్ర పన్నిందా? భారత్ను దొంగ దెబ్బ తీయాలని చూస్తోంది? ఓవైపు సైనికులు, మరోవైపు ఉగ్రవాదులతో దాడులకు పథకం పన్నిందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్.. భారత్ను దొంగదెబ్బ కొట్టేందుకు కలిసి�
భారత్ పై పాకిస్తాన్ భారీ కుట్ర పన్నిందా? సరిహద్దు వివాదం పరిష్కారం కోసం చైనాతో శాంతి చర్చలు కొనసాగుతున్న తరుణాన్ని పాక్ తనకు అనుకూలంగా మార్చుకుంటోందా? భారత్ను దొంగ దెబ్బ తీసేందుకు పాక్ అవకాశాలను వెతుక్కుంటోందా? ఓవైపు సైనికులు, మరోవైపు ఉగ�
2 నెలలకు సరిపడ గ్యాస్ సిలిండర్లను స్టాక్ ఉంచుకోండి. భద్రతా బలగాల వసతి కోసం స్కూల్ భవనాలను సిద్ధం చేయండి.. అంటూ జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం ఆయిల్ కంపెనీలకు, పోలీసు ఉన్నతాధికారులకు జారీ చేసిన ఆదేశాలు కలకలం రేపాయి. ప్రజలను భయాందోళనకు గురిచే�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్
ఏడు నెలల కస్టడీ నుంచి జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా విడుదలయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మాట్లాడడానికి నా దగ్గర పదాల్లేవ్…ఈ రోజు నేను ఫ్రీ అయ్యాను..నేను ఫ్రీగా ఉన్నాను అని ఫరూక్ అన్నారు. అందరూ విడుదలయ్యేవరకు తాను రాజకీయ విష�
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. పీడీపీ మాజీ నేత, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సైయద్ అల్టాఫ్ బుఖారి ఇవాళ(మార్చి-8,2020)శ్రీనగర్లో జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ(జేకేఏపీ)ని లాంఛనంగా ప్రారంభించారు. �
జమ్మూకశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా,మెహబూబా ముఫ్తీలపై పోలీసులు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్(PSA) ప్రయోగించారు. ఎటువంటి విచారణ జరపకుండానే ఈ యాక్ట్ ప్రకారం వారిని మూడు నెలల పాటు జైలులో ఉంచవచ్చు. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను ప్రస్తుతం నిర్బంధ�