Home » JAMMU KASHMIR
కశ్మీర్ లోని హంద్వారాలో ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా భద్రతా దళాలు మరోమారు పైచేయి సాధించాయి. హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ ఉబైద్ ను భధ్రతా దళాలు హతమార్చాయి. హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ మెహ్రాజుద్దీన్ హల్వాయి అలియాస్ ఉబైద్ �
జమ్మూకశ్మీర్లో మరోసారి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాంబన్ నుండి నీల్ గ్రామానికి వెళుతుండగా జమ్మూలోని రాంబన్ వద్ద వాహనం రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
కొద్ది రోజులుగా జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
Drone : ఉగ్రవాదుల చేతిలోకి అధునాతన డ్రోన్లు వచ్చాయా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తుంది. భారత్ లో ఆదివారం జరిగిన డ్రోన్ దాడే దీనికి నిదర్శనం. జమ్మూలోని వాయుసేన ఎయిర్ పోర్టులోని విమానాలు, హెలికాఫ్టర్లు నిలిపే ప్రదేశంలో జరిగిన దాడికి డ్రోన్లు ఉపయ
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని తిరిగి పునరుద్దరించే వరకూ తాను వ్యక్తిగతంగా ఏ ఎన్నికల్లో పోటీ చేయనని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మరోసారి సృష్టం చేశారు.
జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్రపాలితప్రాంతాలుగా మార్చిన తర్వాత మొదటిసారిగా ఈ నెల 24న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే ఆల్ పార్టీ మీటింగ్ కి తాము వెళుతున్నట్లు కశ్మీర్ ప్రాంతీయ పార్టీల కూటమి(పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డి
జమ్ముకశ్మీర్ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్ లో సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసు బృందాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు.
చిరుత దాడిలో నాలుగేళ్ళ చిన్నారి మృతి చెందిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకుంది. బుద్గామ్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చొరబడిన చిరుత నాలుగేళ్ళ చిన్నారిని లాక్కెళ్ళింది. ఇంట్లోకి చిరుత వచ్చి వెళ్లిన విషయం ఎవరు గమనించలేదు.
జమ్మూ కాశ్మీర్ మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ పోలీస్ పార్టీని టార్గెట్ గా చేసుకొని గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. అదృష్టవశాత్తు గ్రనేడ్ పోలీసులకు దూరంగా పడటంతో పెను ప్రమాదం తప్పింది.