Home » JAMMU KASHMIR
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. జమ్మూకశ్మీర్లో వరుసగా జరుగుతోన్న ఉగ్రదాడులపై ఆయన స్పందించారు.
జమ్మూకశ్మీర్లో శాంతియుత వాతావరణం కోసం కృషి చేస్తోన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు సఫలం కాకుండా చేసేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నిందని బీజేపీ ఆరోపించింది. జమ్మూకశ్మీర్లో హిందువులపై కొన్ని రోజులుగా వరుసగా జరుగుతోన్న దా�
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్తో ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తోన్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. కొ�
ఇటీవలే ఓ టీచర్ను ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటన మరవకముందే ఇప్పుడు మరో ఉద్యోగిని ఉగ్రవాదులు చంపడం గమనార్హం. మూడు రోజుల్లో చోటు చేసుకున్న రెండో ఘటన ఇది.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణకు పిలిచారు.
జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు జీవిత ఖైదు విధించడం పట్ల ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ చేసిన విమర్శలను భారత్ తిప్పికొట్టింది.
బుధవారం సాయంత్రం 7:55 ప్రాంతంలో అమ్రీన్ భట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని..ఈఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించగా..ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారని పోలీసులు పేర్కొన్నారు
జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్, కుల్గామ్ జిల్లాల్లో ఆదివారం భారత భద్రతా దళాలు జరిపిన దాడుల్లో ఇద్దరు హైబ్రీడ్ ఉగ్రవాదులు పట్టుబడినట్లు అధికారులు పేర్కొన్నారు.
PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూలో నిర్వహించిన ర్యాలీ వేదికకు సమీపంలో భారీగా ఆర్డీఎక్స్, నైట్రేట్ పేలుడు పదార్థాలు బయటపడ్డాయి.
ఉదయం 11 గంటలకు జమ్మూకాశ్మీర్ సాంబా జిల్లాలో పల్లి పంచాయితీ ప్రాంతానికి చేరుకోనున్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు