Home » JAMMU KASHMIR
కశ్మీర్లో పెరిగిపోతున్న అవినీతిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతిని కట్టడి చేయడానికి బదులు చిన్న చిన్న అధికారులను తొలగించి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద వ్యక్తులు చేసే అవినీతికి చిన్న వ్యక్తుల మెడపై కత్తి వే�
మనం బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం, కశ్మీరు ప్రజలతో మాట్లాడతాం. ఉగ్రవాదాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సహించదు. దానిని తుదముట్టిస్తుంది. జమ్మూ కశ్మీరును దేశంలో అత్యంత ప్రశాంతంగా ఉండే ప్రదేశంగా మార్చాలనేది మా లక్ష్యం. పాకిస్థాన్తో చర్చలు జరప�
జమ్మూకశ్మీర్లో దారుణం
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ ఇవాళ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఇవాళ జమ్మూలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన మద్దతుదారులతో కలిసి మాట్లాడుతూ... ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తమ �
కాంగ్రెస్ పార్టీని వీడి జమ్మూకశ్మీర్ లో ర్యాలీలకు సిద్ధమవుతున్న గులాం నబీ ఆజాద్ కు పాక్ లోని లష్కర్ తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. గులాం నబీ ఆజాద్ త్వరలోనే కొత్త పార్టీ పెట్టే ప్�
నేటి భారత్-పాక్ మ్యాచ్ను గుంపులు గుంపులుగా చూడొద్దని విద్యార్థులకు జమ్మూకశ్మీర్, శ్రీనగర్ లోని ఓ కాలేజ్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే, ఆ మ్యాచు గురించి సామాజిక మాధ్యమాల్లోనూ ఎటువంటి పోస్టులూ చేయొద్దని చెప్పింది. విద్యార్థుల సంక్షేమం కోసమే త
భారత్లో దాడులకు పాకిస్థాన్ కుట్రలు పన్నుతూనే ఉంది. భారత్లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. తాజాగా, ఓ కుట్రను ఛేదించిన భద్రతా బలగాలు ఉగ్రవాది నుంచి పలు వివరాలు రాబట్టారు. జమ్మూకశ్మీర్ లోని రాజౌరీలో సరిహద్దు వద్ద ఇటీవల తబారక్ హుస
స్థానికేతరులకు జమ్మూ కాశ్మీర్లో ఓటు హక్కు..రూల్స్ మార్చిన కేంద్రం
జమ్మూకశ్మీర్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇవాళ మీడియాకు వివరాలు తెలిపారు. మృతులను షాకినా బేగం, ఆమె ఇద్దరు కుమార్తెలు అఖ్తర్, రుబినా బానో, కుమారుడు జాఫర్ సలీం, మరో ఇ�
ఉగ్రదాడులు, పౌరుల నిరసనలు, తిరుగుబాటుదారుల కార్యాలాపాలు వంటి వాటితో ఎప్పుడూ అల్లకల్లోలంగా కనిపించే జమ్మూ కశ్మీర్.. గడిచిన మూడేళ్లుగా(ఆర్టికల్ 370 రద్దు అనంతరం) ప్రశాంతంగా ఉందని ఆ రాష్ట్ర అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) విజయ్ కుమార్ శుక్రవారం తె