Home » JAMMU KASHMIR
పుల్వామా ప్రమాదం ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో సత్యపాల్ మాలిక్కు తెలుసు. అయినప్పటికీ ఆయన దీని గురించి మాట్లాడలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో మోదీని గెలిపించాలని ఆయన కోరుకున్నారు. అంతే కాకుండా తన గవర్నర్ పదవిని కాపాడుకోవాలనుకున్నారు.
ఐక్యరాజ్యసమితి వేదికగా బుధవారం పాకిస్తాన్కు భారత్ గట్టి జవాబిచ్చింది. భారత్లోని జమ్ము-కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐరాస భద్రతా మండలిలో పాక్ ఆరోపించింది. జమ్ము-కాశ్మీర్ను భారత్ ఆక్రమించుకుందని చెప్పింది. అయితే, పాక్ వ్య�
మంచుకొండల్లో భారత సైనికులకు సహాయంగా వీధి కుక్కలు పనిచేస్తున్నాయి. జవాన్లతెో పాటు పనిచేస్తున్నాయి. ఎటునుంచి అలికిడి వినిపించినా పసిగట్టి ఆర్మీని అప్రమత్తం చేస్తున్నాయి స్థానికంగా ఉండే శునకాలు. అందుకే వాటిని సైనికులకు ఫ్రెండ్స్ గా మారాయి
జమ్మూకాశ్మీర్లోని అవంతిపోరాలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మోహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకొని అభినందించారు. రాహుల్ గాంధీ యాత్ర కాశ్మీ
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ .. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీవాళ్లు పిరికి పందలని అన్నారు. 2014 తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో రాహుల్ గ
ప్రస్తుతం ఉదయం పూట 3,000 మాటర్ల దూరం వరకు బాగానే కనిపిస్తుందని, దీంతో పెద్ద ఇబ్బుందులేమీ ఉండవు. కశ్మీర్ లోయకు చేరుకోవడానికి జమ్మూ-శ్రీనగర్ మాత్రమే ఏకైక మార్గం. కొద్ది రోజులుగా హిమపాతంతో మూసుకుపోయిన ఈ రోడ్డు, శుక్రవారం సాయంత్రానికి హిమపాతం తగ్�
జమ్ముకశ్మీర్లోని యూరి సెక్టార్ సరిహద్దు ద్వారా భారత్లోకి చొరబడి ఉగ్రవాదులు దాడికి ప్లాన్ చేశారు. వారి కుట్రలను భారత్ భద్రతా బలగాలు గుట్టురట్టు చేశాయి
జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లా ముంజ్ మార్గ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య మంగళవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు తెలి�
మసీదుకు వచ్చే వారు దాని పవిత్రతను గౌరవించాలని కోరుతున్నట్లు శ్రీనగర్ లోని జామియా మసీదు నిర్వాహకులు చెప్పారు. వినోదభరితమైన సౌకర్యాలు ఉండడానికి ఇదేం పబ్లిక్ పార్క్ కాదని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఫొటోలు తీసుకోవడం వంటి పనులు
మోహియుద్దీన్ అనే 12 ఏళ్ల బాలుడు, అతడి ఇద్దరు చెల్లెళ్లు హదియా ఫాతిమా(11), అలియా (6) కలిసి ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తున్నారు. అందు కోసం రైల్వే బ్రిడ్జిపై ముగ్గురూ నడుస్తున్నారు. ఇంతలో తమ వైపుగా రైలు రావడాన్ని ఆ ముగ్గురు చిన్నారులు గమనించారు. భయంతో ఏ�