Home » JAMMU KASHMIR
ఢిల్లీలోని తిహాడ్ జైలులో జీవితఖైదు అనుభవిస్తోన్న ఉగ్రవాది, నిషేధిత జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ కొన్ని రోజులుగా కారాగారంలోనే నిరాహార దీక్ష చేస్తున్నాడు. దీంతో యాసిన్ మాలిక్ ఆరోగ్య పరిస్థితి బాగోల
పార్వతీ దేవికి పరమశివుడు అమర రహస్యం చెప్పిన ప్రదేశం అది. ఒక్కసారి ఆ ప్రదేశానికి వెళ్లి గుహలోకి ప్రవేశించినా ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటారు భక్తులు. ఎంత కష్టమైనా భరిస్తూ అమర్నాథ్ యాత్ర చేస్తుంటారు.
జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. హతమైన వారిలో జైషే మొహమ్మద్కు చెందిన ఉగ్రవాది కూడా ఉన్నాడు.
జమ్మూ కశ్మీర్ లో ఈ రోజు జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.
జమ్మూకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వద్ద పాకిస్థాన్ డ్రోను కలకలం రేపింది. దాన్ని గుర్తించిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కాల్పులు జరపడంతో అది తోకముడిచి వెనక్కి వెళ్లిపోయింది.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా చేసి జమ్మూకశ్మీర్లోని పరిస్థితులను చక్కదిద్దాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, జమ్మూకశ్మీర�
బీజేపీ తీరుపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటువంటి తీరు సరికాదని బీజేపీ ఓ ప్రకటన చేసిన విష�
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు జమ్మూకశ్మీర్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆరేళ్లుగా హిజ్బుల్ తరఫున పనిచేస్తోన్న ఉగ్రవాది తాలిబ్ హుస్సేన్ను భద్రతా బలగాలు ప్రాణాలతో పట్టుకున్నాయి.
జమ్మూకశ్మీర్లో హిందువులే లక్ష్యంగా జరుగుతోన్న ఉగ్రదాడులకు పాకిస్థానే కారణమని కేంద్ర ప్రభుత్వం మరోసారి పేర్కొంది. తమపై జరుగుతోన్న దాడులను అరికట్టాలని, తమకు భద్రత కల్పించాలని కశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున డిమాండ్ చ�
బ్యాంక్ మేనేజర్ పై ఉగ్రవాది కాల్పులు