Home » JAMSHEDPUR
విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వచ్చిన ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిలయ్యాయి. బ్రేక్ ఫెయిల్ కావడంతో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న భక్తులపై బస్సు పడింది. దీంతో నిమజ్జనం సందర్భంగా తొక్కిసలాట జరిగింది.
టాటా స్టీల్ ప్లాంట్లో 110 మీటర్ల ఎత్తున్న చిమ్నీని ప్లాంట్ అధికారులు ఆదివారం కూల్చేశారు. 27 ఏళ్ల క్రితం నిర్మించిన దీనిని 11 సెకండ్లలోనే కూల్చేశారు. ఈ వీడియోను సంస్థ ట్వీట్ చేసింది.
ఝార్ఖండ్లో దారుణం జరిగింది. 37 ఏళ్ల వయసున్న ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించిందో పదిహేనేళ్ల అమ్మాయి. పెళ్లి కోసం ఇంట్లో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దీంతో వారిని దారుణంగా చంపేసింది.
వరైనా చీరలమీద పువ్వుల డిజైన్లు వేస్తారు. కానీ యువ ఇంజనీర్ గౌరవ్ మాత్రం పూలతోనే చీరలు తాయారు చేయవచ్చని ఇవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు యువ ఇంజనీర్.
చదువుకోవాలనే కోరికతో ఓ బాలిక స్మార్ట్ ఫోన్ కొనుక్కోవటానికి మామిడి పళ్లు అమ్ముతోంది. ఆ విషయం తెలిసిన ఓ వ్యాపారవేత్త చలించిపోయారు. ఆ బాలిక దగ్గర 12 మామిడి పళ్లు 1.2 లక్షలకు కొన్నాడు. అంతే ఆ బాలిక సంతోషానికి అవధుల్లేవు.
కరోనా వార్డులో మహిళా కానిస్టేబుల్ పై తోటి ఉద్యోగి అత్యాచారం జరిపాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆమె కేకలు వేయకుండా..నోరు మూసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చట్టాలను రక్షించాల్సిన వ్యక్తి..బాధితులకు అండగా ఉండాల్సిన కానిస్టేబ�
కోవిడ్ పరిస్ధితులు, కంటైన్మెంట్ జోన్ పరిస్ధితులు ఇప్పుడు దొంగలకు అనువుగా మారుతున్నాయి. కరోనా పేషెంట్ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగలు, ఇల్లు దోచుకుపోతూ పోతూ..ఇంట్లోని మటన్ తో విందు చేసుకుని తిని మరీ వెళ్లారు. జార్ఖండ్ లోని జెంషెడ్ పూర్ లో న�
జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన
అవినీతి నిరోధక శాఖ అధికారినంటూ చెప్పుకుని రూ.50,000 కోసం డిమాండ్ చేసిన ఓ వ్యక్తిని ఓ మహిళ చావగొట్టింది.