Home » ‘jana gana mana’
గ్యాప్ లేకుండా కుమ్మేయబోతున్నారు పూరీ-విజయ్ దేవరకొండ. లైగర్ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ కు కూడా లైన్ క్లియర్ చేశారు. ఈ మంగళవారం మధ్యాహ్నం మంచి ముహూర్తం చూసుకుని..
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ ఇప్పటికే ఎలాంటి క్రేజ్ను క్రియేట్ చేసిందో అందరికీ....
గ్యాప్ లేకుండా కుమ్మేయబోతున్నారు పూరీ-విజయ్ దేవరకొండ. లైగర్ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ కు కూడా లైన్ క్లియర్ చేశారు.
58 years after Jana gana mana song in Nagaland Assembly : నాగాలాండ్ అసెంబ్లీలో అరుదైన దృశ్యం ఆవిష్కరించబడింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక..నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడిన 58 ఏళ్ల తరువాత అసెంబ్లీలో భారతదేశపు జాతీయ గీతం ‘జనగణమన’ను ఆలపించిన అరుదైన ఘటన జరిగింది. చరిత్రలో
కొందరికి మంత్రి పదువులు ఇవ్వడం ప్రభుత్వాలకు ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే బీహార్లో కొత్తగా కొలువుతీరిన నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తుంది. మంత్రుల నియామకం విషయంలో మంత్రైన డాక్టర్ మేవలాల్ ఛౌదరి విషయం
జనగణమన..అధినాయక జయహే..అంటూ వచ్చిరానీ మాటలతో బుడ్డోడు పాడిన పాటకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రముఖ వ్యాపార వేత్త..సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే..ఆనంద్ మహీంద్ర (Anand Mahinda) పోస్టు చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. Twitter వేదికగా Tweet చేశారు. ఈ వీడియో�
అమెరికా సైనికులు భారతదేశపు జాతీయ గీతాన్ని ఆలపించారు.అద్భుతం..అనిర్వచనీయమైన ఈ దృశ్యం..వాయిద్యాలతో అమెరికా సైనికులు ఆలంపించిన మన జాతీయ గీతం ‘జనగణమన’ వింటే ..భారతీయుల మనస్సే కాదు ప్రతీ ఒక్కరి గుండె పులకించిపోకమానదు. వాయిద్యాలతో అంతగా బాగా