Home » jana sena
ప్రభుత్వం తరఫున బాధ్యతాయుతమైన నాయకుడిగా.. డిప్యూటీ సీఎం హోదాలోనే రెస్పాండ్ అవుతున్నారే తప్ప..కూటమిలో అసంతృప్తి అనో..మరో రకంగానే డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదంటున్నాయి జనసేన వర్గాలు.
గత ఎన్నికల్లో మిలీనియల్స్ మద్దతుగా నిలిచారని.. వచ్చే ఎన్నికల్లో జెన్ జీని ఆకట్టుకునేలా పనిచేయాలని పవన్ సూచించారు.
కూటమి స్వరం బయట గట్టిగా వినిపించాలని చెప్పారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడారు? అన్న అంశంపై చర్చ జరిగింది.
రాయలసీమకు నీళ్లు, నిధులు అంటూ చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా సీమ సెంట్రిక్గా.. ప్రత్యేకంగా కడపలో పర్యటిస్తూ క్యాడర్కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
వర్షాకాల సమావేశాల తర్వాత కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. నాగబాబుకు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలనుకుంటే..ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోపు రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వంకు స్టీల్ ప్లాంట్ పై శ్రద్ద లేదు.. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనులు ఇస్తున్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎందుకివ్వరని రాఘవులు ప్రశ్నించారు.
అన్నీ ఒక్కడినై తాను పోరాటం చేశానని పవన్ కల్యాణ్ అన్నారు.
Special Focus : హిందుత్వ ఎజెండాతో వైసీపీపై కూటమిపై ఎటాక్
అభిమానులే కార్యకర్తలుగా క్యాడర్ ఉంది. ఎన్నికల క్షేత్రంలోకి దిగాక ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది..
అసెంబ్లీ గ్యాలరీలో కూర్చుని కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చూసి తన మనసు ఆనందంతో నిండిపోయినట్లుగా నాగబాబు చెప్పారు.