Home » Janasena check of Rs.4 lakh
కుమారుడ్ని కోల్పోయిన బాధిత మహిళకు రూ.4లక్షలు చెక్ అందించింది జనసేన పార్టీ.కుమారుడ్ని పోగొట్టుకుని పరిహారంగా వచ్చిన డబ్బులో వాటా ఇవ్వాలని మంత్రి అంబటి రాంబాబు తమను బెదిరించారని సత్తెనపల్లికి చెందిన గంగమ్మ అనే మహిళ ఆరోపణలు వచ్చిన విషయం తెల�