Home » JanaSena Party
చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రలోభాల పర్వం బయటపడింది. ఒక్కో ఓటరుకు రూ.2 వేలు చొప్పున ఇచ్చేలా టోకెన్లు పంపిణీ చేస్తూ జనసేన నేతలు దొరికిపోయారు. టోకెన్లను పంచుతూ.. సెంటర్ పేరు చెప్పి అక్కడకు వస్తే రూ.2 వేల చొప్పున ఇచ్చేందుకు �
జనసేనపై సోషల్ మీడియాలో కొందరు సృష్టించిన వార్త సంచలనంగా మారింది. ఉదయం నుంచి ఇది వైరల్ కావటంతో చాలా మందిలో కన్ఫ్యూజ్ నెలకొంది. దీనికి కారణం ట్రోలర్స్. జనసేన గుర్తు గాసు గ్లాసు. ఇప్ప
నామినేషన్ల అంకం పూర్తయ్యింది. నేతలు ప్రచారాలను వేగం చేశారు. ఏపీలో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో దిగుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపుతుండగా.. జనసేన పార్టీకి సంబంధించి ఒక నియోజకవర్గంలో కార్యకర్తలు ఎవరిక�
పొత్తు ధర్మాన్ని తాను దెబ్బతీయనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పొత్తులు కుదుర్చుకునే సమయంలో తాను అన్ని విషయాలను సీపీఐ నేతలకు తెలియచేయడం జరిగిందన్నారు. ఏపీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీతో జనసేన జత కట్టిన సంగతి తెలిసిందే. అయి
రౌడీ రాజకీయాలపై జనసేనానీ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పులివెందుల నుండి రౌడీమూకలు పశ్చిమగోదావరి జిల్లాలో చొరబడితే తానే స్వయంగా వారి పని పడుతానని పవన్ హెచ్చరించారు. వైసీపీ, టీడీపీలపై పంచ్లు విసిరారు పవన్. మార్చి 22వ తేదీ శుక్రవారం భీమవరంలో పవన�
హైదరాబాద్ : జనసేన పార్టీ ఐదో జాబితాను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఐదు ఎంపీ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
జనసేన పార్టీలోకి పవన్ కల్యాణ్ అన్నయ్య ఎంట్రీ ఇచ్చేశారు. ఇన్నాళ్లు తెర వెనక ఉండి సపోర్ట్ చేస్తున్న ఆయన.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో జాయిన్ అయ్యారు. ఈ ఎన్నికల్లోనే పోటీ చేస్తున్నారు. నరసాపుర
విజయవాడ: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఆదివారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. సమాజంలో ఒక మ�
జనసేన పార్టీకి యర్రా నవీన్ రాజీనామా చేశారు.
ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు పొత్తులు, అనుసరించాల్సిన ఎత్తులుపై తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుంటున్న కమ్యునిష్ట్ పార్టీలు, జనసేన ఇవాళ(12 మార్చి 2019) సీట్ల పంపకాలపై చర్చించనున్నారు. గతవారం ఇ