Home » JanaSena Party
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ మీద పవన్ కళ్యాణ్ చేసే శ్రమదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోగా... అందుకు అనుమతి లేదని ఇరిగేషన్ ఎస్ఈ ప్రకటించారు.
ఏపీ ప్రభుత్వం.. జనసేన పార్టీ మధ్య ఇప్పుడు పొలిటికల్ హీట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ సినిమా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
తగ్గేదే లే..!
నేడు మంగళగిరికి జనసేనాని పవన్
రెండు రాష్ట్రాల జల వివాదం నమ్మశక్యంగా లేదని.. సీఎంల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు బుధవారం ఏపీలో పర్యటించనున్నారు. ముందుగా బుధవారం ఉదయం మంగళగిరి పార్టీ కార్యాలయంకు చేరుకోనున్న పవన్ 11 గంటలకు కోవిడ్ బారినపడి మృతి చెందినవారికి సంతాపం తెలియజేయనున్నారు.
నేను నా 25 సంవత్సరాల జీవితాన్ని జనసేన పార్టీ కోసం అంకితం చేయడానికి నిర్ణయించుకుని రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ గడ్డపై జనసేన జన్మించింది. ఉభయరాష్ట్రాల్లో జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడింది. నేను పాలకులన�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి ఉపఎన్నికల హడావుడి అప్పుడే కనిపిస్తోంది. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే జనసేన అ�
నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా.. పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్కళ్యాణ్.. రైతులకు తక్షణ సహాయం అందివ్వాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్.. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యల గ�
Janasenani Metro journey : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెట్రోలో ప్రయాణం చేశారు. 2020, నవంబర్ 04వ తేదీ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. వకీల్ సాబ్ షూటింగ్ నిమిత్తం మియాపూర్ వె�