Home » JanaSena Party
మంగళవారం సాయంత్రం మన్నిల గ్రామంలో రచ్చబండ నిర్వహించి..ఆత్మహత్యలు చేసుకొన్న కౌలు రైతుల కుటుంబాలతో పవన్ కళ్యాణ్ ముఖాముఖిలో పాల్గొననున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి, ప్రస్తుతం ఇండస్ట్రీలోని టాప్ నిర్మాతల్లో ఒకరిగా ఉన్న బండ్ల గణేష్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు.....
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోనున్న జగన్ సర్కార్.. పన్నుల రూపంలో ప్రజలను పీక్కుతింటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ కి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారని కన్నబాబు అన్నారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని ఆరోపించారు
2024 ఎన్నికల కోసం తిరుపతి మీటింగ్ సమయంలోనే అమిత్ షా దిశా నిర్దేశం చేశారని..రెండు నెలల క్రితమే మాకు రోడ్ మ్యాప్ ఇచ్చారని సోము వీర్రాజు పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటూ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన జనసేన పార్టీ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. మరో రెండేళ్లలో మళ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు
నటుడు, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగానే కాకుండా పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడికి తనను..
జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిన్న క్రమంలో జనసేన ఫ్లెక్సీలను కొంతమందితొలగించారు
రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే తమవాళ్ళకు సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం, వాటిని పొడిగించడం కాదని.. అధికార వైసీపీ పార్టీ నుద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు
జనసేనాని వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చెయ్యడానికి 2023 నుంచి పూర్తి స్థాయి రాజకీయాలకే సమయం కేటాయించబోతున్నారు..