Home » JanaSena Party
ట్విట్టర్ వేదికగా సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు ట్విట్టర్లో స్పందించారు. ఒక కార్టూన్తో కూడిన ట్వీట్ చేశారు. అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారు మోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. కీప్ ఇట్ అప�
ముందుగా ఆలయానికి చేరుకున్న పవన్ దుర్గమ్మవారిని దర్శించుకున్నారు. పవన్కు ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, వాహనానికి పవన్ పూజ చేయించారు. కొండ దిగువన ఘాట్ రోడ్డు టోల్ గేట్ వద్ద వారాహికి పూజ
Pawan Kalyan Varahi: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచార వాహనం వారాహి కథ ఇదే!
వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా. వైసీపీ ఉడత బెదిరింపులకు నేను భయపడను. వైసీపీ నేతలకు సంస్కారం పని చేయదు. మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ అంటారు. మీరు నాయకుల
యువత చెడిపోతుందనే ఉద్దేశంతోనే ఒక్క యాడ్ కూడా చేయలేదని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఓట్లు రాకపోయినా జనసేన తరఫున నామినేషన్ వేస్తామని చెప్పారు.
జగనన్న కాలనీ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారని వైసీపీని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ‘జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు’ కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ విజయనగరం జల్లా, గుంకలాంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించ�
Chandrababu Tweet: జనసేన కార్యకర్తలను విడుదల చేయాలి.. చంద్రబాబు ట్వీట్
అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు జనసేన మద్దతు తెలిపింది. రాజధాని కోసం రైతులు చేపట్టనున్న మహా పాదయాత్రకు జనసేన మద్దతు ఉంటుందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసపల్లి వరకు 900 కిలోమీటర్ల వరకు �
ఏపీలో సీఎం జగన్ పేరుతో ఎన్నో పథకాలున్నాయి. జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న తోడు, ఇలా ఎన్నో పథకాలi జగనన్న పేరుతో ఉన్నాయి. అంతేకాకుండా కొత్త మరో పేరు కూడా ఉంది సీఎం జగన్ పేరుతో. అదేమంటే.. ‘జగనన్న’ ఒళ్లు గుల్ల ఆస్పత్రి‘.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా హింసిస్తున్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవడానికి మాత్రమే అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారు. వైసీపీ నేతలు హద్దులు మీరి మాట్లాడు�