Home » JanaSena Party
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్న జనసేనాని ఇప్పుడు బైజూస్పై సైతం కామెంట్స్ చేయడం పొలిటికల్ హీట్ పెంచుతోంది.
జనంలో పవన్కి ఆదరణ ఉన్నా.. వాటిని ఓట్ల రూపంలో మలిచే నాయకత్వం జనసేనకు లోటుగా ఉండేది. ఇప్పుడు చేరికల కాలం మొదలు కావడంతో త్వరలో ఆ లోటూ భర్తీ అవుతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు.
మొదటి విడత వారాహి యాత్ర సక్సెస్ కావడంతో రెండో విడతపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు.
డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళా కార్యకర్తల్ని మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. వీర మహిళలు ముందుకు వెళ్లకుండా వాహనాలు, బారికేడ్లు, తాళ్లు అడ్డుపెట్టారు.
గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేస్తానన్న పవన్ కల్యాణ్ కామెంట్స్ని అధికార వైసీపీ పట్టించుకోనట్లు పైకి కనిపిస్తున్నా.. లోలోపల గోదావరి జిల్లాలపై ఫోకస్ పెంచిందనే టాక్ వినిపిస్తోంది.
రెండో విడత వారాహి యాత్ర పశ్చిమలోనే కొనసాగిస్తామని, త్వరలోనే ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అవసరం అయితే తమతో కలిసి వస్తాము అంటే ఇతర పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని అన్నారు.
కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి స్థాయికి నేనే ఎక్కువ. ద్వారంపూడి బతుకేంటో నాకు తెలుసు. ఈరోజు ద్వారంపూడి పోర్టులో ఉన్నారంటే దానికి కారణం నేనే అని మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు అన్నారు.
వివాదాలతో సహవాసం చేసే టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కోసం అవసరమైతే తన సీటును త్యాగం చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
అధికారం నుంచి వైసీపీ పాలకులను గద్దెదించే దిశగా జనసేన పయనిస్తోందని, ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని పవన్ అన్నారు.
వారాహి విజయయాత్రలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ లో స్పందించారు.