Home » JanaSena Party
జగన్ నాకు అన్యాయం చేయలేదు.. కానీ నాకు ప్రయారిటీ ఇవ్వలేదు. కొంత మంది దుర్మార్గమైన మాటలు వినడంతోనే గ్యాప్ వచ్చింది.
యువరాజ్యంలో ఉన్న నేతలు ప్రస్తుతం బలమైన నేతలుగా ఎదిగారు. ఏ నమ్మకంతో అయితే జనసేనలోకి వచ్చారో ఆ నమ్మకం ఉంటుంది.
అధికార వైసీపీకి చెందిన పలువురు నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో శనివారం జనసేన పార్టీలో చేరారు.
కూకట్పల్లి జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్.. మొన్నటి వరకు బీజేపీ ఉండి, లేటెస్ట్ గా పవన్ పార్టీలో చేరి టిక్కెట్ సంపాదించారు.
కేతిరెడ్డి దమ్ముంటే నాతో తేల్చుకో.. రా చూసుకుందాం టైమ్ ప్లేస్ నువ్వు చెప్పినా సరే లేదా నన్ను చెప్పమన్నా సరే అటో ఇటో తేల్చుకుందాం. ఇక నీ ఆటలు సాగవు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
నేతల అభిప్రాయాలకు పవన్ స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తానూ అర్థం చేసుకోగలను. అయితే, తనమీద ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే. నాయకులు, జనసైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు.
ఓ సారి పవన్ ఎదుటే కన్నీటిపర్యంతం అయ్యానని, అది తప్పించి ఎప్పుడూ మరో..
ఎన్నికల సమయంలో టీడీపీతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇక్కడ జనసైనికుల్ని కొట్టించిన వైసీపీ నేతల్ని మర్చిపోనని పవన్ కల్యాణ్ అన్నారు.