Home » JanaSena Party
గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం..
తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
సత్యకుమార్ ఇక్కడి రావడం మంచి పరిణామమా, కాదా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆయనే వస్తున్నారా లేక ఎవరైనా పంపించారా అనేది నాకు తెలియదు.
రాబోయే 30 సంవత్సరాలు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డే సీఎంగా ఉంటారని మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.
ఎన్నికల షెడ్యూల్కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పొత్తుకు సిద్ధమైంది బీజేపీ. శనివారం ఢిల్లీ కేంద్రంగా టీడీపీ-జనసేనతో పొత్తు విషయంపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
జనసేన పార్టీకి హరిరామ జోగయ్య కుమారుడు పెద్ద షాక్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
టీడీపీ - జనసేన కూటమి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ బరిలోకి దిగుతున్నారు. అయితే, ఆయనకు పీలా గోవింద్ వర్గం, దాడి వర్గం ఏమేరకు సహకరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ - జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా స్పందించారు.
జనసేన పార్టీ 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. అయితే, ప్రస్తుతం కేవలం ఐదు నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను మాత్రమే పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఈనెల 28న ప్రత్తిపాడులో 21 ఎకరాల్లో ఉమ్మడి బహిరంగ సభ ఉంటుందని, రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసైనికులతో పాటు ప్రజలందరిని ఈ సభకు ఆహ్వానిస్తున్నామని నాదెండ్ల మనోహర్ చెప్పారు.