Home » JanaSena Party
ప్రతి జిల్లాకు మూడు సార్లు వెళ్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మొదటి పర్యటనలో జిల్లా ముఖ్యనేతలతో సమీక్షలు, రెండు, మూడు పర్యటనల్లో జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సభల్లో పాల్గొనేలా పవన్ షెడ్యూల్ సిద్ధమవుతుందట.
ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్ఠానం పిలుపు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎదురుచూస్తున్నారు.
జనసైనికులు కుక్క తోక పట్టుకొని గోదారి ఈదొద్దని మంత్రి అంబటి రాంబాబు అన్నారు సలహాయిచ్చారు. జనసేనకు చంద్రబాబు ఎక్కువ సీట్లు ఇవ్వబోరని చెప్పారు.
టీడీపీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం పనిచేస్తానని నెక్కంటి తెలిపారు.
టీడీపీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం పనిచేస్తానని నెక్కంటి తెలిపారు.
వైసీపీలో చేరతారంటూ ఇటీవల జరుగుతున్న ప్రచారానికి వంగవీటి రాధా చెక్ పెట్టారు.
వైసీపీలో చేరతారంటూ ఇటీవల జరుగుతున్న ప్రచారానికి వంగవీటి రాధా చెక్ పెట్టారు. నేను టీడీపీలోనే ఉంటా.. మీరే టీడీపీలోకి రావాలంటూ పలువురు వైసీపీ నాయకులను రాధా ఆహ్వానించారు.
ముద్రగడతో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ భేటీ
జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఇరువురి మధ్య చర్చకు వచ్చిన అంశాలపై జ్యోతుల నెహ్రూ మీడియాకు వివరించారు.
పవన్ కల్యాణ్ తో అంబటి రాయుడు భేటీ కావటం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి భేటీలో తాజా రాజకీయాలు, వైసీపీలో ఎందుకు చేరాల్సి వచ్చింది? ఎందుకు మళ్లీ రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలపై పవన్ కు అంబటి వివరించినట్లు తెలుస్తోంది.