Home » JanaSena Party
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మళ్ళీ రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో ప్రధాన కార్యకర్తగా..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్లు ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించని కేఏ పాల్ అన్నట్లుగా నాలుగు వేల కోట్టు రెడీ చేశాను అంటూ తెలిపారు. కేంద్రం అనుమతి ఇస్తే..సమస్య తొలగినట్టేనని అన్నారు పాల్.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన పొలిటికల్ ఎంట్రీ, జనసేన పార్టీలో చేరడంపై తేజు రియాక్ట్ అయ్యాడు.
మినీ ముంబైగా పేరుగాంచిన చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు మహా రంజుగా ఉంటాయి.
కన్న తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా పవన్ అంటూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశ్నించారు. అంటే, పవన్ కళ్యాణ్కు ఏపీ కేవలం రాజకీయ అవసరాల కోసమేనా? సొంత రాష్ట్రంపై ప్రేమ లేదా అంటూ ప్రశ్నించారు.
చిందేపల్లి గ్రామంలో రోడ్డుకు అడ్డంగా కడుతున్న గోడ నిర్మాణం నిలిపివేసే వరకు దీక్ష విరమించేది లేదని వినూత కోటా దంపతులు స్పష్టం చేశారు.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు... నాలుగోసారి కూడా పోటీకి సిద్ధం అవుతున్నారు.. స్థానికుడు కాకపోయినా.. జనాలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతగా ఆయనకు పేరు ఉంది. మత్స్యకార సామాజికవర్గంలో మంచ
గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్గా ఉన్న ఆముదాలవలసలో.. స్పీకర్ తమ్మినేని సీతారాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్రూప్ రాజకీయాలు ఇక్కడ వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయ్. తమ్మినేని కుటుంబసభ్యులు నియోజకవర్గ రాజకీయాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నా�
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ్టి శనివారం నుంచి ఏపీలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయల్దేరి విజయవాడకు చేరుకోనున్నారు.
Anantapur Lok Sabha constituency: అనంతపురం.. ఆ పేరులో ఓ బేస్ ఉంటుంది. అక్కడి రాజకీయంలో హీట్ ఉంటుంది. మరి.. ఈసారి ఎన్నికల్లో.. అక్కడ ఛేంజ్ ఉంటుందా? దీనిమీదే.. ఇప్పుడు అనంతలో సీరియస్ డిబేట్ నడుస్తోంది.